Home » Recruitment 2020
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ లోకో పైలట్(ALP), టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జేఈ లాంటి పోస్టుల్ని భర్తీ చేసింది. ఇందులో మొత్తం 617 ఖాళీలు ఉన్నాయి. జనరల్ డ
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NACLO)లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 120 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గ�
భారత ప్రభుత్వానికి చెందిన నవరత్నసంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 259 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ ల�
సెక్యూరిటీ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(SEBI)లో అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ గ్రేడ్ A ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 147 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా �
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 150 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.(తూ�
కోల్ కత్తా ప్రధాన కేంద్రంగా ఉన్న తూర్పు రైల్వే లో 2792 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 14, 2020 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. తాజా�
కాంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవాడి నుంచి అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్త
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ పరిధిలో ఉన్న డిపార్ట్ మెంటల్ ఆఫ్ కన్జ్యూమర్ ఆఫైర్స్ కు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్స్(BIS) లో సైంటిస్టు B ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 150 ఖా�
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధు�
అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన హేవీ వాటర్ బోర్డులో ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా స్టైఫండరీ ట్రైనీ, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 185 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ ల