Reduced

    తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు!

    January 25, 2021 / 01:07 PM IST

    telangana EAMCET : తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ మీడియట్ పరీక్షలను 70 శాతం సిలబస్ తో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విద్యారంగంపై పెను ప్రభావం చూపెట్టింది. కళాశాలలు, స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో �

    వంటింటి చిట్కాలతో ఈజీగా బాడీ పెయిన్స్ తగ్గింకోవచ్చు

    September 17, 2020 / 04:15 PM IST

    ప్రస్తుత కాలంలో బాడీ పెయిన్స్ అనేవి ఆధునిక జీవన విధానంపై ఎంతో దుష్ప్రభావం చూపుతుంది. ఈ బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, డెస్క్ జాబ్ చేసుకునేవారిలో కనిపిస్తుంటాయి. వారు ఎప్పుడు ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే ఉంట�

    కరోనా మనతోనే..వైరస్ ను కట్టడి చేయలేం – సీఎం జగన్

    April 27, 2020 / 01:25 PM IST

    కరోనా వైరస్ ను కట్టడి చేయలేమని..ఇది మనతోనే ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పూర్తిగా కట్టడి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలు భయపడాల్సినవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ రాకుండా కట�

    దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల్లో తగ్గిన నేరాలు

    April 1, 2020 / 10:19 AM IST

    కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో అందరు ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ కారణంగా నేరస్ధులు దొంగతనాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రాల్లో దొంగతనాలు, రోడ్దు ప్రమాదాల వ�

    లాక్ డౌన్ : రోగుల పెరుగుదల నిష్పత్తిలో తగ్గుముఖం : లవ్ అగర్వాల్

    March 27, 2020 / 01:23 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భూతం..భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి బారిన వందలాది మంది పడ్డారు. కరోనా పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ని కట్టడి చేసేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకొంటోంది. అందులో భాగ�

    కరోనాతో నగరంలో తగ్గిన పొల్యూషన్

    March 26, 2020 / 02:59 AM IST

    కరోనా భయపెడుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఎంతో మంది కబళించి వేస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో జనాలు కూడా మేల్కొన్నారు. అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా వింటున్న�

    స్పెయిన్ లో కట్టలు తెంచుకున్న కరోనా….24గంటల్లో 2వేల మందికి సోకిన వైరస్

    March 15, 2020 / 03:35 PM IST

    ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. కరోనాను కట్టడి చేసేందుకు స్పానిష్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. శనివారం స్పెయిన్ ప్రభుత్వం రెండువారాల ఎమర్జెన్�

    Breaking News : మళ్లీ లోకేష్ భద్రత తగ్గింపు

    February 6, 2020 / 12:50 PM IST

    మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు మరోసారి భద్రతను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. మొత్తం 8 నెలల్లో లోకేష్ భద్రతను కుదించడం ఇది రెండోసారి అని చెప్పవచ్చు. Y ప్లస్ కేటగిరీ నుంచి X కేటగిరీకి మార్చింది. ఏపీలో అధికార

    ఊరట : కేన్సర్ మందుల ధరలు తగ్గాయి

    May 16, 2019 / 04:22 AM IST

    కేన్సర్ వ్యాధి..ఈ వ్యాధి నుండి బయటపడాలంటే సామాన్యుడికి తలకు మించిన భారం అవుతుంది. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి కూడా. ఈ వ్యాధికి ఉపయోగించే మందుల ధరలు అలా ఉంటాయన్నమాట. వీటన్న�

    బద్దకించిన నగరవాసులు : హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్

    April 12, 2019 / 02:21 AM IST

    భాగ్యనగర వాసులు బద్ధకించారు. తమ భవిష్యత్తును నిర్దేశించే నాయకులను ఎన్నుకునేందుకు ప్రజలు ముందుకు రాలేదు. రాష్ట్రంలోనే సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. నగర ఓటర్లలో సగం మంది కూడా తమ హక్కును విన�

10TV Telugu News