Home » REMAND
తమ కూతురి మరణానికి ఆమెతో సహజీవనం చేస్తున్న పూర్ణచందర్ కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మద్యం కుంభకోణంలో నిందితులందరితో కలిపి వచ్చేలా రిమాండ్ విధించారు న్యాయాధికారి.
లంచం ఇవ్వకుంటే తమపై రివర్స్ కేసులు పెట్టి టార్చర్ పెట్టారని బాధితులు వాపోయారు.
ఈ కేసుతో సతీశ్ కు సంబంధం లేదన్న లాయర్ సలీమ్.. సతీశ్ కు న్యాయం జరిగేలా చూస్తానన్నారు.
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో భూమా అఖిలప్రియను ఉదయం ఆళ్లగడ్డలో ఆమె నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకొని, పాణ్యం పోలీస్ స్టేషన్ లో విచారించారు.
గన్నవరం ఘర్షణల కేసులో సోమవారం పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మంగళవారం పట్టాభిని, మరో పది మంది టీడీపీ నేతలను పోలీసులు గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా జడ్జి ముందు పట్టాభి తన వాంగ్మూలం ఇచ్చారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతించింది. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న తర్వాత వనమా రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తప్పించుకు తిరుగుతున్న రాఘవేంద్రను దమ్మపేట మండలం మందలపల్లి దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు.
మోస్ట్వాంటెడ్ గ్యాంగ్స్టర్ సురేశ్ పూజారిని మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు తీసుకొచ్చారు అధికారులు. ఆ తర్వాత మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక బృందం తమ కస్టడీలోకి
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాను నేడు రిమాండ్కు తరలించే అవకాశముంది. ఆశిష్ మిశ్రాను రిమాండ్కు అనుమతించాలని జడ్జీకి పోలీసులు దరఖాస్తు సమర్పించారు.