-
Home » REMAND
REMAND
డ్రగ్స్ కేసు.. మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్
March 16, 2026 / 12:23 AM ISTడ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి రిమాండ్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు 14 రోజుల రిమాండ్ నిందితులు చంచల్ గూడ జైలుకి తరలింపు పోలీసులపై హత్యాయత్నాన్ని తీవ్రంగా…
అంబటి రాంబాబుకు షాక్.. మరో కేసులో రిమాండ్
February 12, 2026 / 08:10 PM ISTజైల్లో వసతులు కల్పించాలంటూ మరో పిటిషన్ ను అంబటి రాంబాబు తరపున న్యాయవాదులు దాఖలు చేశారు.
వైసీపీ నేత అంబటి రాంబాబుకు బిగ్షాక్.. మరో కేసులో 14రోజుల రిమాండ్
February 9, 2026 / 02:19 PM ISTAmbati Rambabu : వైసీపీ నేత అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. గుంటూరు కోర్టు ఆయనకు ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది.
జర్నలిస్ట్ స్వేచ్ఛ కేసు.. పూర్ణచందర్ కు రిమాండ్.. చంచల్ గూడ జైలుకి తరలింపు..
June 29, 2025 / 06:55 PM ISTతమ కూతురి మరణానికి ఆమెతో సహజీవనం చేస్తున్న పూర్ణచందర్ కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డికి రిమాండ్..
May 17, 2025 / 11:38 PM ISTమద్యం కుంభకోణంలో నిందితులందరితో కలిపి వచ్చేలా రిమాండ్ విధించారు న్యాయాధికారి.
ఒక్కొక్కటిగా వెలుగులోకి ఏసీపీ అరాచకాలు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
May 22, 2024 / 06:21 PM ISTలంచం ఇవ్వకుంటే తమపై రివర్స్ కేసులు పెట్టి టార్చర్ పెట్టారని బాధితులు వాపోయారు.
సీఎం జగన్పై దాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
April 18, 2024 / 08:59 PM ISTఈ కేసుతో సతీశ్ కు సంబంధం లేదన్న లాయర్ సలీమ్.. సతీశ్ కు న్యాయం జరిగేలా చూస్తానన్నారు.
Bhuma Akhilapriya Remand : భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ కు 14 రోజుల రిమాండ్
May 17, 2023 / 07:28 PM ISTఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో భూమా అఖిలప్రియను ఉదయం ఆళ్లగడ్డలో ఆమె నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకొని, పాణ్యం పోలీస్ స్టేషన్ లో విచారించారు.
TDP Pattabhi Ram: టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్.. గన్నవరం ఘర్షణల కేసులో కోర్టు ఆదేశం
February 21, 2023 / 09:37 PM ISTగన్నవరం ఘర్షణల కేసులో సోమవారం పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మంగళవారం పట్టాభిని, మరో పది మంది టీడీపీ నేతలను పోలీసులు గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. ఈ…
TRS MLA Purchase Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతి
October 29, 2022 / 03:09 PM ISTతెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతించింది. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది.