Home » Renigunta
రుపతిలోని రేణిగుంట (Renigunta) విమానాశ్రయం వద్ద మీడియాతో పవన్ మాట్లాడారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా రహదారులపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని గడ్కరీ అన్నారు.
తిరుపతి రేణిగుంట ఫాక్సీలింక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి.
మనుష్యులు పుట్టినరోజులు జరుపుకుంటారు. వారి చనిపోతే వారి కుటుంబసభ్యలు వర్థంతులు జరుపుతారు. ఆరోజున బంధువులకు భోజనాలు పెడతారు. ఇది మన సంప్రదాయం. కానీ తాము ఎంతో ప్రేమగా..ఇంటిలో వ్యక్తిలా పెంచుకున్న కుక్క చనిపోయింది. ఆ ఇంటివారంతా ఎంతో బాధ పడ్డార
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే జైపూర్-రేణిగుంటల మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ రైలు 6 సర్వీసులు నడుస్తుంది. 09715 నంబరు తో నడిచే ఈ ప్రత్యేక రైలు జైరూర్ లో డిసెంబర్ 13, 20, 27 తేదీల్లో రాత్రి 9.40 గంట లకు బయల�
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వేణుగోపాలపురంలో టీచర్ టీచర్ అకృత్యాలకు పాల్పడుతున్నాడు. సంవత్సం కాలంనుంచి ఓ టీచర్ విద్యార్ధినులను లైంగికంగా వేధిస్తున్న పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అధికారులకు వివరించినా ఎటువంటి ఫలితం లేదు. దీంత�
తిరుపతి : రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం రేపాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడి వద్దనుంచి 20 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్టులో తనిఖీల్లో భాగంగా కడప జిల్లా కమలాపురం టీడీపీ అభ్యర్ధి పుత్తా నర్స�
చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్ లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడికి పాల్పడింది. అడ్డుకునేందుకు యత్నించిన టీసీ ఉమామహేశ్వరరావుపైనా నిందితులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీసీ సహా పలువురు �
తిరుపతి : రేణిగుంట విమానాశ్రయ రన్ వే స్వల్పంగా దెబ్బతినటంతో మంగళవారం సాయంత్రం నుంచి ఎయిర్ పోర్టును అధికారులు అత్యవసరంగా మూసి వేశారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరుపతి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లాండింగ్ సమయంలో రన్ వే పై స్వల్పంగా పగుళ్