Home » Republic Day
రిపబ్లిక్ డే ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు మాత్రమే. సరదాగా ఇంటిలో ఉంటూ సినిమాలు, షికార్లు, షాపింగ్లతో ఆ రోజు గడిపేస్తారు. దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసి తమ ప్రాణాలకు సైతం స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన గొప్ప వ్యక్తులను ఈ రో�
వీఐపీ పార్కింగ్ కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి కేటాయించిన పాస్ల ఆధారంగా పార్కింగ్ ఉంటుంది. అలాగే సాధారణ ప్రజల వాహనాలను పార్కింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రిపబ్లిక్ డే 2019 వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్లో పనులు జరుగుతున్నాయి. వేదికను అందంగా అలంకరించారు. మైదానంలో వాయుసేన, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్,
ఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. 70వ గణతంత్ర దినోత్సవం..మరోవైపు బాపూజీ 150వ జయంతి ఉండడంతో వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్�
26 జనవరి 2019, 70వ గణతంత్ర దినోత్సవానికి దేశమంతా సిద్ధమవుతోంది. ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా రిపబ్లిక్ డే వేడుకలు దేశరాజధాని న్యూ ఢిల్లీలోని రాజ్పథ్లో రాష్ట్రపతి సమక్షంలో జరగనున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఇది రెండో గణతంత్ర దిన�
ఒకప్పుడు ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు భారత ఆర్మీలో ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యాడు. అతనే లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వాని.
న్యూఢిల్లీ: 2019 రిపబ్లిక్ డేలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. జనవరి 26వ తేదీ 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలో “నారీ శక్తి” (మహిళా పవర్) ప్రదర్శన చేయనుంది. మొదటిసారి పరేడ్ లో మహిళా భద్రతా దళాలు పరేడ్ ప్రారంభించనుండటం విశేషం. అసోం రైఫిల్స్ కింద శ�
ఢిల్లీ : రిపబ్లిక్ 2019 వేడుకులకు రాష్ట్రాలు సన్నద్ధమౌతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఇందుకు ఆయా గ్రౌండ్స్లలో చురుగ్గా పనులు జ�
ఢిల్లీ : జనవరి 26, రిపబ్లిక్ డే…ఢిల్లీ ముస్తాబవుతోంది. ఇంకో మూడు రోజులు మాత్రమే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి గణతంత్ర దినోత్సవానికి సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ముఖ్యఅతిథిగా రానున్నారు
మన దేశానికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్రం వచ్చింది. కానీ వాస్తవంగా స్వాతంత్ర్యం రాగానే రాజ్యం పాలనలోకి రాలేదు దానికి కొన్ని కట్టుబాట్లు నడవడికలు ఏర్పరచుకోవాలి… అంటే ఒక రాజ్యం పూర్తిగా నియమ నిబద్ధతలో నడవాలంటే ఒక రాజ్యాంగం అవసరం. ఈ రాజ్యాంగం అనేద