Home » Republic Day
విశాఖ చరిత్రలోనే తొలిసారి గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఈ మేర ఏర్పాట్లను భారీ బందోబస్తుతో నిర్వహించనున్నారు. జనవరి 26న పరేడ్ చేయడం కోసం జనవరి 17నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. దీని కోసమే 17నుంచి 25వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 5న్నర నుంచి 11�
అందరూ పురుషులే ఉండే సైనికదళంలో ముందుండి నడిపించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది ..ఊహించనది అందితే..ఎంతో సంతోషం కలుగుతుంది కదా..అదే..తాన్యా విషయంలో జరిగింది. రిపబ్లిక్ డే ఉత్సవాల పెరేడ్కు సన్నాహాలు జరుగుతున్నాయి. కవాతుకు తొలి మహిళా ‘పరేడ్ అడ్జుంటె�
రిపబ్లిక్ డే సమీపిస్తున్న సమయంలో శ్రీనగర్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసినట్లు గురువారం(జనవరి-16,2020) శ్రీనగర్ పోలీసులు తెలిపారు. జనవరి 26న శ్రీనగర్లో దాడికి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. కుట్రలో భాగస్వాములైన ఐదుగురు అనుమాని�
జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోనే గణతంత్ర వేడుకలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఆర్కే బీచ్ లో గణతంత్ర వేడుకలు నిర్వహిస్తారు. రిపబ్లిక్ డే
దేశ రాజధానిలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తమ శకటాన్ని ప్రదర్శించాలనుకున్న మహారాష్ట్ర, కేరళ కు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది. శకట ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలన్న ఆ రాష్ట్రాల విజ్ఞప్తిని కేంద్ర రక్షణశాఖ తిరస్కరించింది. ఇప్పటికే వెస్ట్
అబ్దుల్లాపూర్ : జాతీయ గీతం వందేమాతరం పాడలేదని టీచర్ పై దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గణతంత్ర దినోత్సవం (ఫిబ్రవరి 26)న జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం వందేమాతరం పాటను పాడేందుకు ఇష్డపడని ఓ ముస్లిం టీచర్ పై స్థానికులు దాడికి పాల్�
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నాయి… ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలకు రాజ్ భవన్ వేదికైంది… అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ అభిప్రాయభేదాలను పక�
ఢిల్లీ రాజ్ పథ్ లో శనివారం(జనవరి 26, 2019) రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల సమయంలో ఓ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు ముందు వరుసలో పక్కపక్కన కూర్చొని ఆత్మీయంగా మాట్లాడుక�
ఖాట్మండు : 70వ రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశం..పొరుగున్న ఉన్న నేపాల్కు గిఫ్ట్ అందించింది. 30 అంబులెన్స్లు…6 బస్సులను అందిస్తున్నట్లు భారతదేశ ప్రకటించింది. జనవరి 26వ తేదీ ఇండియా రిపబ్లిక్ డే వేడుకలు ఖాట్మండులోని భారతీయ ఎంబసీ కార్యక్రమంలో ఘన
70వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఢిల్లీ రాజ్ పథ్ లో శనివారం(జనవరి 26, 2019) జరిగన పరేడ్ లో మహిళా శక్తి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పూర్తి మహిళా బృందంతో పాటు పలు బృందాలకు మహిళలు నాయకత్వం వహించి నారీ శక్తిని ప్రతిబింబించారు. పూర్తిగా మహిళలతో �