Home » RESIGN
కర్ణాటకలో ఇటీవల 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలకు ఓటర్లకు భారీ షాక్ ఇచ్చారు. ఇవాళ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ దూకుడును చూసి కాంగ్రెస్,జేడీఎస్ కార్యకర్తలు నాయకులు షాక్ అవడం మొదలుపెట్టారు. 12 స్థ�
కేంద్రమంత్రి అర్వింద్ సావంత్ మోడీ కేబినెట్ నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఎన్టీయేలో భాగస్వామిగా ఇప్పటివరకు ఉన్న శివసేన తరపున కేంద్రమంత్రిగా ఉన్న అర్వింద్ సావంత్ �
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. తన ఇవాళ(నవంబర్-8,2019) రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిసిన ఫడ్నవీస్ తన రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు. ఫడ్నవీస్ రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వ�
ఏపీ టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు టీడీపీని వీడుతున్నారు. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని
రాజకీయాలకు గుడ్ బై చెబుతూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలోనో, బీజేపీలోనో చేరతారని వార్తలు
ఏపీలో జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారాన్ని అందుకున్నప్పటి నుంచీ.. వంశీ పార్టీ మారతారన్న ప్రచారం సాగుతూనే ఉంది. ఇళ్ల పట్టాల వ్యవహారంలో ప్రభుత్వాధికారుల
వల్లభనేని వంశీ టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వంశీ నిర్ణయం
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. అంతేకాదు
ఏపీలో జనసేన పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పిన ఆ పార్టీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీ లీడర్స్ ఇతర పార్టీల వైపు చూస్తున్�
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ క్రికెట్ సలహా కమిటీ(CAC)చీఫ్ పదవికి రాజీనామా చేశారు. బుధవారం(అక్టోబర్-2,2019)సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలకమండలికి ఆయన ఈ మేరకు ఈ మెయిల్ పంపారు. రెండు రోజుల క్రితమే సీఏసీ సభ్యురాలు,మాజీ టీమిండియా మహిళ కెప్�