Home » RESIGN
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు రాజీనామా చేశారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్పై ఈయూతో ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్న బోరిస్ కు సీనియర్ మంత్రి ఆంబర్ రూడ్ షాక్ ఇచ్చింది. నో డీల్ బ్రెగ్జిట్ కోసం ఆయన పట్టుబట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆంబర్ రూడ్
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఇన్ చార్జ్ పదవికి వరుపుల రాజా రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి గల కారణాలు ఆయన తెలిపారు. టీడీపీ మునిగిపోయే నావ అన్నారు.
గతేడాది భారీ వర్షాలు,వరదలతో కేరళ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేంద్రపాలిత ప్రాంతం దాద్రా అండ్ నగర్ హవేలి కలెక్టర్…ఓ సామన్య వ్యక్తిలా ఓ సహాయక శిభిరంలో 8 రోజుల పాటు మూటలు మోసినా ఎవ్వరూ ఆయన్ను గుర్తు పట్టేలేదు. చివరకు ఆయన ఐఏఎస్ ఆఫీసర్
జెట్ ఎయిర్ వేస్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO),చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(CFO) అమిత్ అగర్వాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేశారని మంగళవారం(మే-14,2019) జెట్ తెలిపింది.సోమవారం నుంచే ఆయన రాజీనామా అమల్లోకి వచ్చ
కిడారి శ్రావణ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 6 నెలల్లో చట్టసభకు ఎన్నిక కావాలి. మే 10వ తేదీతో 6 నెలల సమయం ముగుస్తుంది. ఈ లోపే శ్రావణ్ తో రాజీనామా చేయించాలని సీఎం చంద్రబాబున�
ఎన్నికల ప్రచారంలో ఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. సురేష్ అనే వ్యక్తి కేజ్రీవాల్ చెంప మీద కొట్టాడు. దీనిపై సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. తనపై దాడి జరగడం ఐదేళ్లలో ఇది 9వ
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి గట్టి షాక్ తగిలింది. కీలక నేత జనసేనకు రాజీనామా చేశారు. మారిశెట్టి రాఘవయ్య జనసేనకి గుడ్ బై చెప్పారు. పార్టీకి, పదవులకి ఆయన రిజైన్ చేశారు.
బాంబు పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర రాజీనామా చేశారు.నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఆ దాడులను నివారించలేకపోయిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో అధ్యక్షుడు మైత్రిపాల సి�
శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ ఆదివారం(ఏప్రిల్-21,2019) జరిగిన ఆత్మాహుతి పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం(ఏప్రిల్-25,2019)రాజీనామా చేశారు. నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభ�