Home » RESIGN
ఎన్నికల సమయంలో కర్నూల్ లో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు.కూతురు సుజలతో కలిసి పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2014లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసి నంద్యాల ఎంపీగా విజయం సాధి
మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కి ఆ పార్టీ నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. పార్టీలో అసంతృప్తుల జాబితా రోజురోజుకి పెరిగిపోతుంది.పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత రాజకీయాలను కారణంగా చూపుతూ ఇప్పుడు మరో ఇద్దరు నాయకులు పార్టీని వీ
మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొని కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ఎం.జే అక్బర్ పై నెటిజన్లు మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చౌకీదార్ చోర్ హై ఆరోపణలను తిప్పికొట్టడంలో భాగంగా ప్రధాని మోడీ ఇటీవల మైన్ భీ చౌకీదార్ అన�
విశాఖ : వైసీపీలో ఒక్కసారిగా అసంతృప్తులు భగ్గుమన్నాయి. టికెట్ రాని నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా యలమంచిలిలో పార్టీకి షాక్ తగిలింది. బొడ్డేటి ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేశారు. యలమంచిలి అభ్యర్థిగా కన్నబాబు రా�
జనసేన పార్టీకి యర్రా నవీన్ రాజీనామా చేశారు.
ఎంపీ రాయపాటి టీడీపీకి గుడ్ బై చెబుతారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నరసరావుపేట ఎంపీగా మరోసారి రాయపాటి ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరిగింది.
టీడీపీకి ఎంపీ తోట నర్సింహం రాజీనామా చేశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
తెలుగు దేశం పార్టీకి షాక్ తగలనుంది. కాకినాడ ఎంపీ తోట నర్సింహ్మ దంపతులు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు.
నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీకి షాక్ తగలనుందా..? టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి .. పార్టీ మారనున్నారా ? నెల్లూరు పార్లమెంటు
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు.