resolution

    పంతం నెగ్గించుకున్న టీడీపీ : ఏపీ శాసనమండలిలో నెగ్గిన రూల్‌ నెంబర్‌ 71 తీర్మానం

    January 21, 2020 / 06:01 PM IST

    ఏపీ శాసన మండలిలో టీడీపీ తన పంతం నెగ్గించుకుంది. రూల్ నంబర్‌ 71పై ఓటింగ్ జరిగింది. దీంతో ఈ రూల్‌ నంబర్‌ 71కు అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 11 మంది ఓటు వేయగా తటస్థంగా 9 మంది వ్యవహరించారు.

    మోడీకి రాహుల్ సవాల్…NRCవ్యతిరేక సీఎంలు ఆ పని చేయాలి

    January 13, 2020 / 03:58 PM IST

    మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనంపై యువతకు చెప్పగలిగే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా అని రాహుల్ సవాల్ విసిరారు. విద్యార్థుల ముందుకు వచ్చి నిలబడే దమ్ము మోడీకి లేదని రాహుల్ విమర్శించారు.ప్రధాని మ

    రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తీర్మానం

    January 12, 2020 / 03:12 AM IST

    రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాజధాని కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయం తీసుకుంది.

    ట్రంప్ కు మిలటరీ అధికారాలు తగ్గిస్తూ…పార్లమెంట్ లో ఓటింగ్

    January 6, 2020 / 12:42 PM IST

    టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమ‌నిని అమెరికా ద‌ళాలు చంపేయడంతో ఇరాన్-అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో యుద్ధం వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అమెరికాపై పగ తీర్చుకుంటామని ఇరాన్ చెబుతోంది. తమ కమాండర్‌ని చంపిన�

    CAA కి వ్యతిరేకంగా తీర్మానం చేసిన కేరళ అసెంబ్లీ

    December 31, 2019 / 08:42 AM IST

    కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఉప‌సంహ‌రించాల‌ని కోరుతూ కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కేర‌ళ‌లో ఎటువం�

    CAAపై పాక్ తీర్మాణం…భారత్ స్ట్రాంగ్ కౌంటర్

    December 17, 2019 / 01:49 PM IST

    భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై సోమవారం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో తీర్మాణం చేయడంపై కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు పాక్ లేదని భారత విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. పాక్ తీర్మ

    కశ్మీర్ లో రెఫరెండం..అంతర్జాతీయ జోక్యం : బ్రిటన్ లేబర్ పార్టీ తీర్మాణం

    September 26, 2019 / 02:43 PM IST

    కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యం కోరుతూ బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ అత్యవసర తీర్మానాన్ని ఆమోదించింది. బుధవారం(సెప్టెంబర్-2,2019)బ్రిగ్టాన్ సిటీలో జరిగిన సదస్సులో…కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యం,ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో రిఫరెండమ్ �

    ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో ఇండియా మ్యాప్

    September 17, 2019 / 02:58 AM IST

    గూగుల్ మ్యాప్స్‌లో దొరకని కచ్చితత్వాన్ని స్వదేశీ మ్యాప్‌లో దొరుకుతుంది. శాటిలైట్ ద్వారా తీసే ఫొటోల్లా కాకుండా నిర్దిష్టమైన కొలతలు, ఒంపులు అన్నీ ఈ యాప్‌లో వివరంగా ఉంటాయి. దీనిని భారత్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభ�

    జెట్ కు ఫ్యూయల్ నిలిపేసిన ఐవోసీ

    April 5, 2019 / 11:23 AM IST

    అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ కు ఇంధన సరఫరాని నిలిపివేస్తూ శుక్రవారం (ఏప్రిల్-5,2019) ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.

    అమెరికాపైనే చైనా ఆగ్రహం : మసూద్ గ్లోబల్ టెర్రరిస్ట్

    March 28, 2019 / 11:24 AM IST

    ఐక్య రాజ్య సమితిని అమెరికా బలహీనపరుస్తోందని గురువారం(మార్చి-28,2019) చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశాన్ని అమెరికా మరింత జటిలం

10TV Telugu News