respond

    విశాఖకు స్టీల్‌ప్లాంట్‌ గుండె వంటిది.. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడింది : చంద్రబాబు

    February 16, 2021 / 05:37 PM IST

    Vishakha Steel plant : విశాఖకు స్టీల్‌ప్లాంట్‌ గుండె వంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. 32 మంది ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పడిందని తెలిపారు. తెలుగు వారంతా విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పోరాడారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాం

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏపీకి ప్రమాదకరం : బీవీ రాఘవులు

    February 14, 2021 / 01:05 PM IST

    Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏపీకి ప్రమాదకరమని అన్నారు. మళ్లీ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో వెళ్లాలని పిలుపునిచ్చారు. బీ�

    నేనే సీఎంగా కొనసాగుతా..

    February 7, 2021 / 05:04 PM IST

    CM KCR responded to the change of CM : తెలంగాణలో గత కొంతకాలంగా సీఎం మార్పుపై ప్రచారం సాగుతోంది. మంత్రి కేటీఆర్ ను సీఎం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆ ప్రచారాలన్నింటికీ సీఎం కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. సీఎం మార్పు వార్తలపై సీఎం కేసీఆర్ స్పందించారు.

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి : బీవీ రాఘవులు

    February 6, 2021 / 07:56 PM IST

    BV Raghavulu responds to privatization of Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. పోరాటాల ఫలితంగా వచ్చిన స్టీల్ ప్లాంట్ ను.. బీజేపీ ప్రభుత్వం రహస్యంగా అమ్మేయాలన

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే.. మనిషి నుంచి తలను వేరు చేయడమే

    February 6, 2021 / 05:24 PM IST

    Visakhapatnam steel plant privatization : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మె‍ల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే. స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర ప్ర�

    బలవంతపు ‘ఏకగ్రీవాలు’ వద్దు

    January 30, 2021 / 01:17 PM IST

    AP SEC Nimmagadda responds over the unanimous elections : ఏపీలో ఏకగ్రీవ ఎన్నికలపై రగడ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ నిమ్మగడ్డ మధ్య వివాదం ముదురుతోంది. ఏకగ్రీవ ఎలక్షన్ పై ఎన్నికల కమిషన్ కు నిశ్చయమైన అభిప్రాయం ఉందన్నారు నిమ్మగడ్డ. బలవంతపు ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదని

    పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాలి

    January 23, 2021 / 03:49 PM IST

    AP elections panchayat : ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరిపి తీరాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్నారు. ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు కోర్టులకు వెళ్తారని ఆయన ప్రశ్నించారు. కోర్టులకు వెళ్లే ఆటను ఇకనైనా ఆపాలని పవన్ కోరారు. శనివారం (జనవరి 23, 2021) ఒంగోలులో మ�

    చిన్నారి క్రికెట్ కు కేటీఆర్ ఫిదా..లక్ష్మణ్ ఏమంటావ్

    January 18, 2021 / 02:36 PM IST

    children cricket Play : సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ యాక్టివ్ గా ఉంటుంటారు. సమస్యలకు పరిష్కారం చూపెడుతుంటారు. తాజాగా ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ..ఓ వీడియో ట్వీట్ చేశాడు. ఇది చూసిన ఆయన…Fabulous talent అంటూ కితాబిచ్చారు. ఈ వీడియో ను చూసి

    ఏపీ పంచాయతీ ఎన్నికలు.. పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్స్

    January 10, 2021 / 08:40 PM IST

    SEC statement Release on AP Panchayat Election Management : ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగసంఘాల అభ్యంతరాలపై ఎస్ఈసీ స్పందించింది. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని తెలిపింది. పోలింగ్ సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామ�

    భూమా అఖిలప్రియను జైలులో టెర్రరిస్టుకంటే దారుణంగా చూస్తున్నారు : భూమా మౌనిక రెడ్డి

    January 8, 2021 / 09:21 PM IST

    Bhuma Maunika Reddy responds to Bhuma Akhilapriya’s remand : భూమా అఖిలప్రియను జైలులో టెర్రరిస్టుకంటే దారుణంగా చూస్తున్నారని ఆమె సోదరి భూమా మౌనిక రెడ్డి ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్నా అఖిలప్రియను వేధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రవీణ్‌రావును కొట్టి ఉంటే సాక్ష్యాలు ఏ�

10TV Telugu News