Home » respond
టీడీపీ ఎంపీ సిఎం రమేష్ ఇంట్లో చేసిన సోదాలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పందించారు.
ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
భారత్పై నిఘా పెట్టలేదని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఏ – శాట్ ప్రయోగం ముందే తెలుసని వెల్లడించింది. ఇండియా ఇటీవలే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ – శాట్ పరీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిఘా పెట్టినట్లు వస్తున్న వార్తలను అమెరికా రక్షణ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై ఏపీ సీఎం బాబు తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ భయంకర వ్యక్తులుగా పేర్కొన్న బాబు..దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. ఏపీ రాష్ట్రంలో IPSల బదిలీలపై బాబ�
మోడీ, రాహుల్ నియోజకవర్గాల్లోనూ 1000 నామినేషన్లు వేయించాలన్నారు నిజామాబాద్ TRS ఎంపీ అభ్యర్థి కవిత. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో వేయి మంది రైతులు నామినేషన్లు వేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మార్చి 19వ తేదీ మంగళవారం సాయంత్రం గిరిరాజ్ మైదానంలో TRS
వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
కడప : వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని భావిస్తున్నామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. ఐపీసీ 302 కింద హత్య కేసుగా నమోదు చేశామన్నారు. వివేకానందరెడ్డి శరీరంపై ఏడు పదునైన గాయాలున్నాయని వెల్లడించారు. నుదురు, తల, వెనుక, తొడ, చేతిపై గాయాలున్నా�
కడప : వివేకానంద రెడ్డి హత్య అత్యంత దారుణమని వైఎస్ జగన్ అన్నారు. తలపై ఐదు సార్లు గొడ్డలితో నరికేశారని పేర్కొన్నారు. అత్యంత దారుణమైన, రాజకీయంగా నీచమైన చర్యగా అభివర్ణించారు. వివేకానంద రెడ్డి అంత సౌమ్యుడు ఎవరూ లేదన్నారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోక�
ప్రజలను మభ్యపెట్టేందుకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి అంశాలపై బడ్జెట్లో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం చాలా ఆందోళనకర పరిస్ధితు
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టాల్స్కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. రం�