respond

    లింగమనేనితో చర్చకు సై : ఆర్కే సవాల్

    September 25, 2019 / 05:56 AM IST

    సీఎం జగన్‌కు లింగమనేని రాసిన లేఖపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. అసలు ఆయన గెస్ట్ హౌజ్‌కు అనుమతులు లేవని స్పష్టం చేశారు. కూల్చేస్తున్నారు..గుండె కోత ఉందంటున్న లింగమనేని..వాస్తవం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బాబ�

    కూల్చేస్తే.. కూల్చేసుకోండి : చంద్రబాబు ఇంటికి నోటీసులపై టీడీపీ వెర్షన్

    September 21, 2019 / 05:30 AM IST

    బాబు ఇల్లు కాదు..కూల్చేస్తే కూల్చేసుకోండి…అంటూ టీడీపీ అధికార ప్రతినిధి అనురాధ వ్యాఖ్యానించారు. ఓనర్ చట్ట ప్రకారం వెళుతున్నారు..మాకేం సంబంధం ఏదైనా ఉంటే..ఓనర్ రమేశ్ వచ్చి తమతో మాట్లాడుతాడు..అంటూ చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు 26 నివ�

    ఇదే మాట చెబుతా : రాజధాని ముంపు ప్రాంతం – మంత్రి బోత్స

    August 25, 2019 / 07:29 AM IST

    రాజధాని అంశంపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టం చేస్తున్నారు మంత్రి బోత్స సత్యనారాయణ. రాజధాని నిర్మాణ విషయంలో ఇటీవలే మంత్రి బోత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. రాజధానిని తరలిస్తున్నారనే ప్రచారం

    కావేరీ పిలుస్తోంది : లక్ష మొక్కలు నాటుదాం అంటున్న సమంత

    August 25, 2019 / 02:47 AM IST

    కావేరి నది పరిరక్షణ కోసం ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ముందుకొచ్చింది. సమంత సినిమాలతో బిజీగా వుంటూనే సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటుంది. ప్రత్యూష ఫౌండేషన్‌ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కావేరి పిలుస్తోంది… లక్ష మ�

    రాజధాని రగడ : రైతులకు అండగా నిలుస్తామన్న పవన్..సుజనా

    August 25, 2019 / 01:35 AM IST

    ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానిగా అమరావతి ఉండటమే సబబని జనసేన అధ్యక్షుడు పవన్‌‌కల్యాణ్ తేల్చి చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ను రాజధాని ప్రాంత రైతులు కలిశారు. తమ పోరాటానికి అండగా ఉండాలని రైతులు కోరారు. ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులుంటే సరిచేయాలే క�

    ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై KCR దిగ్ర్భాంతి

    April 25, 2019 / 02:47 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఫెయిల్ అయినంత మాత్రానా..జీవితం ఆగిపోదని.. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామ

    శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనపై స్పందించిన సుష్మాస్వరాజ్ 

    April 21, 2019 / 07:17 AM IST

    శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. కొలంబోలోని భారత హైకమిషన్ తో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. కొలంబోలో నెలకొన్న పిరిస్థితులను తెలుసుకుంటున్నామని తెలిపారు.  శ్రీలంకలోని �

    స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి ఇచ్చావా.. KCR – జీవన్ రెడ్డి

    April 13, 2019 / 07:34 AM IST

    కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు తెస్తానంటున్న CM KCR స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి నిధులు కేటాయించావా ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

    నకిలీ లేఖలు రాయడాన్ని ఖండిస్తున్నాం : నిర్మలా సీతారామన్

    April 12, 2019 / 11:53 AM IST

    మాజీ సైనికాధికారులు రాష్ట్రపతికి లేఖ రాసినట్లు వచ్చిన వార్తలపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఉన్నత విలువలు కలిగిన వ్యక్తుల పేర్లతో నకిలీ లేఖలు రాయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. నకిలీ లేఖలలో మాజీ సైనిక అధికారుల పేర్లన�

    ఆళ్లగడ్డలో అధికారుల వైఫల్యం : మార్పుకే ఓటు – అఖిల

    April 12, 2019 / 06:59 AM IST

    ఎన్నికల అధికారులు, పోలీసులు ఆళ్లగడ్డలో వైఫల్యం చెందారని..తగినంత బలగాలు ఇక్కడ కేటాయించకపోవడంతో గొడవలను అరికట్టలేక పోయారని TDP అభ్యర్థి భూమా అఖిల ప్రియ అన్నారు. నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై స్పందించారు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం 10tvతో ముచ్చటిం

10TV Telugu News