Home » respond
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమన్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, అక్రమ కంపెనీలు, మనీ ల్యాండరింగ్, వ్యాపార స్కామ్లపై విచారణ జరపాలని గతంలో రాష్ట్రపతికి విజయసాయి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
బుల్లితెర నటులపై GST దాడులు జరుగుతున్నాయనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో వారు రెస్పాండ్ కావాల్సి వస్తోంది. ఇవన్నీ రూమర్స్ అంటూ ఖండిస్తున్నారు. సుమ, అనుసూయలు ఇదే విధంగా స్పందించారు. ఇన్ స్ట్రా గ్రామ్ వేదికగా సుమ ఓ వీడియోను రిలీజ్ చేయగా..�
జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చాక రాష్ట్రంలో గందరగోళం నెలకొందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఏపీకి మూడు రాజధానులు అవసరమని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక్క అమరావతి రాజధానికే దిక్కు లేదు...జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అయ్యేనా అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ వైసీపీలో సెగ పుట్టిస్తున్నాయి. నెల్లూరు మాఫియాకు కేరాఫ్గా మారిందని వ్యాఖ్యానించారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ సరైన నిర్ణయమని ఆమె సోదరి అన్నారు. దిశకు న్యాయం జరిగిందన్నారు.
దిశ కొడుకు లేని లోటు తీర్చిందని ఆమె తండ్రి అన్నారు. దిశకు న్యాయం జరుగుతుందా లేదా అనే ఆందోళన ఉండేదన్నారు.
దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి స్పందించారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పరిష్కారం కాదన్నారు.
వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ తీరును తప్పు పడుతుంటే టీడీపీ నేతలు మాత్రం సమర్థిస్తున్నారు. బీజేపీతో సఖ్యతపై పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టలేమన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. బుధవారం(డిసెంబర్ 4, 2019) అచ్చెన్నాయుడితో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించ