-
Home » responsible
responsible
Volunteer Suicide : చిత్తూరులో వాలంటీర్ ఆత్మహత్య.. చావుకు వైసీపీ నాయకులే కారణమంటూ సూసైడ్ నోట్
చిత్తూరులో వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. జోగు కాలనీలో శరవణ అనే వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు వైసీపీ నాయకులే కారణమంటూ సూసైడ్ నోట్ రాశారు.
MCD Polls: ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ బీజేపీ చీఫ్ పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా
ఈ ఎన్నికల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. మొత్తం 250 వార్డులకు గాను ఆప్ 134 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 104 స్థానాలు గెలుచుకుంది. వాస్తవానికి ఢిల్లీ మున్సిపాలిటీని ఆప్ 15 ఏళ్లుగా పాలిస్తోంది. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మ�
నా మీద దాడి జరిగితే కేసీఆర్దే బాధ్యత
నా మీద దాడి జరిగితే కేసీఆర్దే బాధ్యత
ULF : కశ్మీర్ లో పౌరుల హత్యకు పాల్పడింది మేమే..వలస కూలీలకు హెచ్చరిక
జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఇద్దరు వలస కార్మికులు సహా 11 మంది పౌరుల హత్యకు పాల్పడింది తామేనని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్(ULF) ప్రకటించుకుంది.
కరోనా సెకండ్ వేవ్ కు ఈసీదే బాధ్యత..అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలి
Madras high court దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతికి కేంద్ర ఎన్నికల సంఘానిదే ఏకైక బాధ్యత అని సోమవారం(ఏప్రిల్-26,2021)మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతించిన ఈసీ అధికారులపై హత్య కేస
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే..మొసళ్లలా మారిపోవచ్చు, ఆడవారికి గడ్డం మొలవచ్చు
COVID-19 Vaccine Can Turn People Into “Crocodiles” : కోవిడ్ వ్యాక్సిన్పై బ్రెజిల్ దేశాధ్యక్షుడు జెయిర్ బొల్సనారో (Jair Bolsonaro) సంచలన కామెంట్స్ చేశారు. వ్యాక్సిన్ తీసుకుంటే..మొసళ్లలా మారిపోవచ్చని, ఆడవాళ్లకు గడ్డం మొలిచే అవకాశాలున్నాయంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారాయన. ఈ చేసిన �
పుల్వామా ఉగ్రదాడి మా పనే…భారత్ ను గట్టిగా కొట్టామన్న పాక్ మంత్రి
Pak Minister Brags About Pulwama ఎట్టకేలకు పుల్వామా ఉగ్రదాడికి పాల్పడింది తామేనని స్వయంగా పాకిస్తాన్ అంగీకరించింది. గతేడాది ఫిబ్రవరిలో 40మంది భారత జవాన్లు అమరులైన పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ దే బాధ్యత అని స్వయంగా ఆ దేశ మంత్రి పేర్కొన్నారు. క్రాస్ బోర్డర్ ట�
పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయాలి, 2013-14 అంచనా వ్యయంతో ఎలా పూర్తవుతుంది ? – సీఎం జగన్
central Govt Should Be completed Polavaram CM Jagan : ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్ట్పై సమీక్ష నిర్వహించారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు అంచనా వ్యయం 2013-14 ప్రకారం 20,398.61 కోట్లకే అంగీకరిస్తామని కేంద్ర ఆర్థికశాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలిపిందని జగన్ దృష్టిక
దుబాయ్ లో భారతీయుడి నిజాయితీ, పోలీసుల ప్రశంసలు
Indian In UAE : దుబాయ్ లో నివాసం ఉంటున్న భారతీయుడి నిజాయితీకి మెచ్చి…సత్కరించారు అక్కడి పోలీసులు. విలువైన వస్తువులున్న బ్యాగును ఇచ్చినందుకు అవార్డు ఇచ్చారు. దుబాయి్ లో రేతేష్ జేమ్స్ గుప్తా నివాసం ఉంటున్నారు. ఇతను ఓ బ్యాగ్ తీసుకుని పోలీస్ స్టేషన్ �
కొత్త చట్టం.. గుంతల రోడ్లపై ప్రమాదం జరిగితే.. డ్రైవర్దే బాధ్యత.. 10 ఏళ్ల వరకు జైలుశిక్ష!
గుంతల రోడ్లు కారణంగా ప్రమాదం జరిగితే డ్రైవర్ దే బాధ్యత అంటున్నారు అహ్మదాబాద్ పోలీసులు. ప్రపంచలోనే అతిపెద్ద రోడ్ నెట్ వర్క్ ఉన్నది భారతదేశంలో. కానీ..రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎక్కడ గుంతలున్నాయో, గతకుల రోడ్లపై ప్రయాణించా�