-
Home » revenue department
revenue department
ఆ వివరాలన్నీ ఒకే పేజీలో ఉండేలా భూభారతి కొత్త పోర్టల్.. ధరణి పోర్టల్ను పూర్తిగా రద్దు చేస్తాం: పొంగులేటి
ఇప్పుడు ఉన్న 2.29 కోట్ల సర్వే నంబర్లకు విడతల వారీగా భూధార్ కార్డులను ఇస్తామని చెప్పారు.
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ పోస్టుల్లో డైరెక్టర్ రిక్రూట్మెంట్..
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భూభారతి చట్టం అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్దరించాలని నిర్ణయించింది.
జూన్ 6 తర్వాత ఆ 5 శాఖలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు..!
ఇప్పటికే కొత్త పాలసీల నివేదికలు సిద్ధం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం.
Two New Mandals : తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు
మాడ్గుల మండలం నుంచి తొమ్మిది గ్రామాలు ఇర్విన్, బ్రాహ్మణపల్లి, అర్కపల్లి, అండుగుల, అన్నెబోయినపల్లి, సుద్దపల్లి, గిరికొత్తపల్లి, కలకొండ, రమణపల్లిని వేరు చేస్తూ కొత్త మండలం ఏర్పాటు చేసింది.
TS Government: తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే..
తెలంగాణ రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. వీటిపై 15రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లా�
Job Notification: రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
ఏపీపీఎస్సీ జోరు పెంచింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన చేయగా.. దీనికి విద్యార్హత డిగ్రీగా
APPSC Jobs : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ముహూర్తం ఖరారు…ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం
Dharani portal launch : తెలంగాణలో ఆస్తుల వివరాల సేకరణ క్లైమాక్స్కు చేరింది. నమోదు ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం..ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం 12.30 గంటలకు రంగారెడ్డి �
460 గ్రామాలు మాయం: కేంద్రం షాక్
అల్లావుద్దీన్ అద్భుత దీపం సినిమాలో కోట మాయమైనట్లు ఇక్కడ ఊళ్లే కనిపించకుండాపోయాయి. రెవెన్యూ అధికారుల కంటితో చూస్తే 460గ్రామాలు ఆచూకీ లేకుండా పోయాయట. నిజం ఎంతకాలం దాగుతుంది. జనాభా లెక్కల్లో బండారం బయటపడింది. కేంద్రం 2021 జనాభా లెక్కలకు రంగం సిద్�
పోరుకు సిధ్ధం : రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు
హైదరాబాద్: రెవెన్యూశాఖను సమూల ప్రక్షాళన చేస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ సర్కార్కు, ఆ శాఖ ఉద్యోగులకు మధ్య వివాదం ముదురుతోంది. రెవెన్యూశాఖలో పనిచేస్తోన్న వివిధ విభాగాల ఉద్యోగులు హైదరాబాద్లో మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యారు.