rising

    వంద దాటేస్తుందా?

    January 22, 2021 / 12:21 PM IST

    Rising petrol and diesel prices again : పెట్రోల్‌, డీజీల్‌ ధరలు రోజురోజుకూ చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే గరిష్టస్థాయికి చేరిన ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌, డీజల్‌పై చమురు సంస్థలు మరో 25 పైసలు వడ్డించాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో వాహనదారు�

    అమెరికాలో కరోనా ఉగ్రరూపం, పెరుగుతున్న మరణాలు

    November 25, 2020 / 08:29 AM IST

    America corona:అమెరికాను కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రోజు రోజుకు అగ్ర రాజ్యంలో కేసుల తీవ్రత మరింత పెరుగుతోంది. వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పులు.. ప్రజలు మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతుండటంతో రికార్డు స్థాయిలో కేసులు నమో

    పెరిగిన బంగారం, వెండి ధరలు

    November 9, 2020 / 06:01 PM IST

    Rising gold prices : బంగారం ధర అంతకంతకు పెరుగుతోంది. పసిడి ధర బగ్గుమంటోంది. ప్రపంచ మార్కెట్ లో విలువైన లోహాల ధరలు పెరగడంతో భారత మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. MCXలో గోల్డ్ ప్యూచర్స్ లో బంగారం ధర 10 గ్రాములకు రూ.52,393కు చేరుకోగా వెండి కిలో రూ.66090లకు చేరిం�

    భౌతిక దూరాన్నిపట్టించుకోని యువత వల్లే కరోనా వ్యాప్తి

    August 2, 2020 / 08:25 PM IST

    కరోనా వైరస్ కేసులు చిన్నపిల్లల్లో ఎక్కువవుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) హెచ్చరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యువతలోనే కరోనా వైరస్ పెచ్చురిల్లుతుంది. యూరప్ రీజనల్ డైరక్టర్ ‘పలు హెల్త్ అథారిటీల నుంచి పెద్ద ఎత్తులో యువకులల్లోనే కొత�

    విశాఖ షిప్‌యార్డ్ భారీ‌క్రేన్ ప్రమాద దుర్ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

    August 1, 2020 / 03:29 PM IST

    విశాఖ హిందుస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ విరిగిపడి 11 మంది మ‌ృతి చెందారు. షిప్ యార్డ్ సిబ్బంది క్రేన్ ను తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో క్రేన్ కింద చిక్కుకొని 10 మంది ప్రాణాలు కోల్పొయారు. 8 మందికి త�

    కరోనా యూనిక్ హాట్ స్పాట్ గా తూర్పు గోదావరి జిల్లా

    July 27, 2020 / 08:19 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా… ఇప్పుడు పెద్ద మెట్రోపాలిటన్ మరియు టైర్ -1 నగరాల బయట అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ సోకుతున్న ప్రదేశంగా నిలిచింది. భారీగా కరోనా కేసులతో పెద్ద కరోనా హాట్ స్పాట్ గా తూర్పు గోదావరి జిల్లా నిలిచింది. జిల్లా

    నితీష్ సంచలన నిర్ణయం…బీహార్ లో మళ్లీ కంప్లీట్ లాక్ డౌన్

    July 14, 2020 / 03:53 PM IST

    బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి పూర్తి లాక్ డౌన్ విధించాలని నితీష్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జులై-16 నుంచి జులై-31వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవల

    కేసులు పెరుగుతున్నాయి..హైదరాబాద్ వాసులు..బీ అలర్ట్ – కేసీఆర్

    April 19, 2020 / 02:45 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి..ప్రధానంగా హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం వైరస్ వ్యాపించకుండా అమలవుతున్న నిబంధనలు కంటిన్యూ చేయా

    కరోనాతో తమాషాలు వద్దు : తెలంగాణలో పెరుగుతున్న కేసులు

    March 21, 2020 / 12:50 AM IST

    కరోనాను ఆషామాషీగా తీసుకుంటే భారీ మూల్యం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. అలాగని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలను బయటకు రానీయవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి �

    కరోనా కాటేస్తోంది : చైనాలో మృత్యు ఘోష

    February 2, 2020 / 02:13 AM IST

    చైనాను కరోనా కాటేస్తోంది. పడగ విప్పుతూ..ప్రజల ఊపిరి ఆపేస్తోంది. వుహాన్ నగరంలో బయటపడిన ఈ వైరస్ చైనా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజు రోజుకు వైరస్ తీవ్రతరం అవుతోంది. దీనిని అరికట్టాలని చైనా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా �

10TV Telugu News