Home » road accident
ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం వెళ్తున్న కారు. శ్రీశైలం నుంచి ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు
స్పీడ్గా వెళ్తున్న మోటార్ సైకిల్ వెనుక టైర్ పంక్చర్ కావటంతో దానిపై ప్రయాణిస్తున్న మహిళ కింద పడి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
హార్ట్ఎటాక్తో చనిపోయిన భార్య శవంతో బీమా సొమ్ము కొట్టేయాలనుకున్నాడు ఓ మాజీ కౌన్సిలర్ హైదరాబాద్ నుంచి శవాన్ని తీసుకువచ్చే లోపల ఇందుకోసం గొప్ప కధ అల్లాడు. ప్రయాణంలో ఉండగా లారీ వచ్చి ఢీకొట్టటంతో భార్యచినిపోయిందని డ్రామా ఆడాడు.
ఎన్ని తప్పించుకున్నా విధి రాతను ఎవ్వరూ తప్పించలేరంటారు పెద్దలు ... కోవిడ్ కి చికిత్స పొందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్నినింపింది.
మనిషిలో మానవత్వం కనుమరుగు అవుతోంది. పాపం, జాలి, దయ అనేవి కనిపించడం లేదు. చావు బతుకుల్లోనూ కాఠిన్యంగా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి కళ్ల ముందు తీవ్ర గాయాలతో పడి ఉన్నా, ప్రాణాపాయంలో ఉన్నా కాపాడేందుకు ముందుకు రావడం లేదు. పైగా, ఫొటోలు తీసి పైశాచి�
కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగికి ప్రమాదం జరిగింది.
తిరుపతిలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.. నేతాజీ రోడ్డులో జనంపైకి దూసుకెళ్లింది..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఢీకొన్న లారీ బోల్తా పడింది.
హైదరాబాద్ అంబర్పేట్ చే నంబర్ చౌరస్తాలో మందుబాబు వీరంగం సృష్టించాడు. తప్పతాగి కారు నడిపి యాక్సిడెంట్ చేశాడు.
కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రీ కూతురు చనిపోయారు. 65వ నంబరు జాతీయ రహదారిపై భీమవరం టోల్ ప్లాజా దగ్గర ఈ ప్రమాదం జరిగింది.