Home » road accident
మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జాపుర్ మండలం ఇందారం చెక్ పోస్టు వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో బైక్ ను పాల వ్యాను ఢీకొంది.
పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు తెల్లవారు ఝమున విషాదం చోటు చేసుకుంది. నిడమర్రు వద్ద కాలువలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో ఇద్దరు మరణించారు.
కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు మృతి చెందారు. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న..
ఓ కారు అతివేగానికి ఎదురు రోడ్డులో వస్తున్న అమాయకులు బలైపోయారు. కారు అదుపుతప్పి అవతలి రోడ్డులోకి వచ్చి మరీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. బైకులను ఢీకొడుతూ రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
క్షణాల్లో ఓ బాలుడిని పారిశుధ్య కార్మికుడిని రక్షించాడు. వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ప్యాపిలి మండలం కళచాట్ల బ్రిడ్జి దగ్గర కంటైనర్ను ఇన్నోవా ఢీకొంది.
హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డుప్రమాదంలో నల్గొండ జిల్లా తానేదార్పల్లి ఎంపీటీసీ కవిత, ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి మృతి చెందారు.
బెంగళూరు, రాజస్థాన్ లలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదంలో...18 మంది మృతి చెందారు.
ప్రకాశం జిల్లా కొనకళ్లమెట్ల మండలం నాగిరెడ్డి పల్లిలో పెళ్లింట విషాదం జరిగింది. పెళ్లిరి వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా పడటంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.