Home » road accident
A road accident at Jeedimetla : ఓ యువకుడి నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. రోడ్డు దాటేప్పుడు ఓ యువకుడి చూపిన అలసత్వం అతడితోపాటు మరో యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. రోడ్డు దాటుతూ మొబైల్ చూసుకోవడం ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్ జీడిమెట్లలో
హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు యువకులు… అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీ కింద పడి మృతి చెందారు. ఫంక్షన్ నుంచి బైక్పై ఇంటికి వెళ్తున్న యువకులు రహదారిపై ఉన్న గుంతను �
Veldurthy Road : రక్తం రుచి మరిగిన రహదారి మరోసారి పంజా విసిరింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి హైవే 14 మందిని బలి తీసుకుంది. వేగం రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. ఎటు చూసినా రక్తపు మరకలు.. అచేతనంగా పడివున్న మృతదేహాలు.. లారీ స్పీడ్ దెబ్బకి నుజ్జునుజ్జయిన ట�
Kurnool road accident : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టెంపో డ్రైవరే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున టెంపో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో.. డివైడర్ను క్రాస్ చేసి లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 14 మం
road accident at kuppam : చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి సరిహద్దు దగ్గర ఆగి ఉన్న ఆర్టీసీ బస్సుని మారుతీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు.
Road accident in UP : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరదాబాద్లో బస్సు-ట్రక్కు ఢీకొట్టడంతో పది మంది మరణించారు. మొరదాబాద్-ఆగ్రా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చాలామంది వరకు గాయపడగా, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి త�
six killed in road accident near marrimitta village : మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. గూ�
Two killed in road accident : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం సింగారమ్మ తల్లి ఆలయం సమీపంలో వేగంగా వస్తున్న ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో మంటలు చె
A road accident at Badwell in Kadapa district : కడప జిల్లా బద్వేల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఆర్టీసీ బస్సు భవనాన్ని ఢీకొట్టింది. దీంతో స్టీరింగ్, సీటు మధ్య డ్రైవర్ ఇరుక్కుపోయాడు. అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. డ్రైవర్ ను బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ
20 people injured in road accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లికుదురులో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి నుంచి 30 మంది ఇసుక ఎత్తేందుకు ట్రాక్టర్లో వ�