Home » road accident
4 killed in a Road Accident in Vizianagaram District : విజయనగరం జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్నరెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు డ్రైవర్లతో సహా నలుగురు మరణించారు. విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ-విజయనగరం జాతీయ రహాదారిపై �
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దామరమడుగు వద్ద ఆగి ఉన్న లారీని.. టెంపో ఢీకొనడంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా..హాస్పిటల్ కు తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది కన్నుమూశారు. నెల్లూరు జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించగా..... హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడి
కృష్ణా జిల్లాలో ఆదివారం తెల్లవారు ఝూమున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరోకరు ఆస్పత్రిలో మరణించారు.
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రా సమీపంలోని ఎత్మౌద్ధౌలాలో... జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
UP Girl’s Father Dies ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో రెండు రోజుల క్రితం 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ విషయం తెలిసిందే. అయితే, ఆ సంఘటనపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తండ్రి ఇవాళ రోడ
మరికొద్ది రోజుల్లో వారిద్దరికీ వివాహం జరగబోతుంది. వివాహ ఏర్పాట్ల విషయంపై పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తే కుటుంబాలు చర్చించుకుంటున్నాయి. ఆటోలో ఉన్న కాబోయే భార్యతో మాట్లాడి వస్తుండగా పెళ్లి కుమారుడిని మృత్యువు కబలించింది.
Four killed in road accident : డ్రంక్ అండ్ డ్రైవ్ చేయోద్దని నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా వినడం లేదు కొందరు. తప్ప తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. నెత్తికెక్కిన నిషాలో సర్రుమని దూసుకెళ్తున్నారు. ఇలాంటి వారి నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణాలు గాలిలో �
one killed in road accident : మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు చెబుతున్నా మందుబాబులు మాత్రం వినడం లేదు. తాగి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువకుడు… ఒకరి ప్రాణం తీశాడు. హస్తనాపురంలో తె
road accident in UP : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కారును ఆయుల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు విడిచారు. సమాచా