Home » road accident
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఆగిఉన్న లారీని ఢీకొనడంతో నలుగురు మరణించారు.
రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. కారు రేసింగ్ తో ఈ ప్రమాదం జరిగింది. రూయ్ రూయ్ అంటూ దూసుకొచ్చిన కారు ..
Road Accident: లారీ కిందికి టెంపో ట్రావెల్ దూసుకుపోవడంతో మృతదేహాలు నుజ్జనుజ్జయ్యాయి.
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో ఆరుగురు మరణించారు.
గుంటూరు - విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్ గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి పెళ్లిబృందం ట్రాక్టరు ట్రాలీ బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13మంది మృత్యువాత పడ్డారు.
వీకెడ్ కావడంతో ఎయిర్ పోర్టు సమీపంలో ఫుడ్ కోర్టుకు వెళ్లిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు
దీంతో తండ్రి మృతదేహం పక్కనే ఏడుస్తూ ఆ బాబు కూర్చుండిపోయాడు.
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ సింధౌలీ నుంచి దాదాపు 40 మంది వరకు భక్తులు ఉత్తరాఖండ్ లోని పూర్ణగిరి మాత దర్శనానికి వోల్వో బస్సులో వెళ్తున్నారు.
ఛత్తీస్గడ్లోని కబీర్ధామ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.