Home » road accident
వయనాడ్ జిల్లా చూరాల్లమ గ్రామానికి చెందిన శ్రుతికి 24ఏళ్లు. ఆమె కుటుంబంలోని తొమ్మిది సభ్యులు వయనాడ్ పెనువిషాదంలో మృతిచెందారు. అంతకు కొద్దిరోజుల ముందే
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరిపాటిదిబ్బలు - చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో ..
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదలో మృతుల్లో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు, తమిళనాడు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు.
టెంపో వాహనం వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టడంతో సబ్-ఇన్స్పెక్టర్ శంకర్ రావుకు గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బైక్ వెనుక కూర్చున్న ..
వాటిలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి మండలం వంగునూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో
రక్షాబంధన్ వేడుకలు జరుపుకునేందుకు తమ ఇళ్లకు వెళ్తుండగా విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం జరగడంతో 10మంది మృతి చెందగా..
బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో..
వనపర్తి జిల్లాకు చెందిన వారు యాదాద్రి దైవ దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదానికి గురయ్యారు.
తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.