Home » road accident
శ్రీవారి భక్తులు పుంగనూరు నుంచి తిరుమలకు రోడ్డు పక్కన కాలినడకన వెళ్తుండగా.. మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం ..
పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి - నార్కట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది.
యాదాద్రి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ..
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరికి గాయాలు కాగా
విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఐదు బస్సుల్లో పిక్నిక్ స్పాట్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అన్నారు.
ఓ కారు వేగంగా వచ్చి, అదుపుతప్పి.. నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది.
ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరౌలి- ధోల్పూర్ జాతీయ రహదారిపై సునిపూర్ గ్రామం సమీపంలో
గురువారం అర్ధరాత్రి 1గంట సమయంలో ట్రాక్టర్ ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10మంది మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విజయ్ పటేల్ మాట్లాడుతూ.. కారు ప్రమాదంలో