Home » Roja Selvamani
RK Roja : చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి.. కానీ.. మంచి చేసి ఓడిపోయాం.. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం.. అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు.
నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరిట ఈ కేసును నమోదు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగ్ నగర్ లోని గంగానమ్మ గుడి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎంతమంది వస్తారో రండి. ఏం చేస్తారో చేయండి. మీ దమ్ము ఏంటో చూపించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొక్కగా ఉన్నప్పుడు నేను నీళ్లు పోశాను, ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను.
నగరికి నలుగురు ఎమ్మెల్యేలు. వాటాలు వేసుకుని దోచుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు. దొంగ ఓట్లు సృష్టించి, ఎర్రచందనం బాగా రవాణ చేస్తాడు కాబట్టి ఒంగోలుకు ప్రమోషన్ ఇచ్చారు.
చంద్రబాబుకు ఓటు లేదని రోజా అంటారు. ఓటు లేకపోతే పోటీ చేయరు అని రోజా తెలుసుకోవాలి అని గోనె ప్రకాశ్ అన్నారు.
ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యి, స్వలాభం కోసం జగన్ అన్నపై విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు..
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు చేశారు పుత్తూరు మునిసిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి.
ఇలా.. ఒకేరోజు మంత్రి రోజాకు వ్యతిరేకంగా రెండు ఘటనలు జరగడం జిల్లాలో సంచలనంగా మారింది.
చైర్మన్ పదవి కోసం 70 లక్షలు ఇవ్వాలని కుమారస్వామి డిమాండ్ చేశారని, చివరికి 40లక్షలు ఇస్తే పదవి ఇస్తామని చెప్పారని భువనేశ్వరి తెలిపారు.