Home » RS Praveen Kumar
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని.. ఈ అవమానాలులేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం అని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఇప్పటివరకు 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై కేసీఆర్ ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు.
బీజేపీకి సహకరించారన్న వాదనపై ఆయన స్పందిస్తూ.. పార్టీకి తాము వ్యతిరేకమని, మతోన్మాదానికి దూరమని స్పష్టం చేశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, తమ గెలుపుకోసం ఎన్నికల బరిలోకి వచ్చామని అన్నారు
Telangana Assembly Elections 2023 : ఎవరి సహకారం లేకుండా రాష్ట్ర రాజకీయాలను ఆకర్షిస్తున్న ఓ నలుగురు మాత్రం ఎన్నికలకే హైలైట్ గా నిలుస్తున్నారు. ఆ నలుగురిలో ఒకరు మాజీ ఐపీఎస్, ఇంకొకరు మాజీ సీఎం తనయుడు, మరో ఇద్దరు సామాన్యులు.
Adilabad District Politics : ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరు మామూలుగా సాగడం లేదు. కారు, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పోటీ ఇస్తోంది బీజేపీ.
ప్రవీణ్ కుమార్ కొంతమంది వ్యక్తులపై దాడి చేసి, డబ్బులు తీసుకున్నారని సిర్పూర్ కాగజ్ నగర్ లో ఆయనపై కేసు నమోదైంది.
ఇంతకు ముందు మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ ప్రకటించింది. రెండవ జాబితాలో 43 మంది అభ్యర్థుల్ని ప్ర్టించింది. ఇక నేటి రెండో జాబితాతో కలిపి మొత్తం 88 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇంతకు ముందు మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ ప్రకటించింది. ఇక నేటి రెండో జాబితాతో కలిపి మొత్తం 63 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 56 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో నిరుద్యోగుల గురించి ప్రస్తావన ఎక్కడ కనపడలేదన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో పేదలకు బరోసా ఇచ్చేలా లేదని విమర్శించారు.