Home » RTC strike
తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. సమ్మెపై ప్రభుత్వం వైఖరితో కొంతమంది బలవన్మరణాలకు గురవుతున్నారు. మరికొంతమంది తీవ్ర మనస్థాపానికి గురవుతూ..గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోకి చెందిన కండక్టర్
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉదృతం అవుతూనే ఉంది. ఈ క్రమంలో హైపవర్ కమిటీ నియమించాలంటూ హైకోర్టు సూచనలు చేయగా.. అందుకు ఒప్పుకోలేదు ప్రభుత్వం. హైపవర్ కమిటీ నియామకం విషయంలో హైకోర్టుకి ఈ మేరకు ప్రభుత్వం అభిప్రాయం తెలిపింది. ఈ క్రమంలోనే తె
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెపై విచారణ చేపట్టిన హైకోర్ట్ విచారణ మరోసారి వాయిదా పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటికే ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన హైకోర్టు మరో ప్రతిపాదన చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి సుప్రీంక
ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. నెల రోజుల దాటింది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి. ఈ విషయంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం (నవంబర్ 11)న విచారణ చేపట్టిన ధర్మాసనం వాదనల సమయంలో కీ�
ఆర్టీసీ సమ్మెపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండు గంటలకు పైగా ఈ సమీక్ష జరిగింది. 2019, నవంబర్ 10వ తేదీ శనివారం ఈ సమావేశం జరిగింది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఇరు వర్గాలు ఒక మెట్టు దిగి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలంటూ �
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. సమ్మెపై ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని తెలిపింది.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మికులు పట్టుబడుతుండటంతో.. ఆర్టీసీ మెర్జ్ అయ్యే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. ఈ క్రమంలో 2019, నవంబర్ 07వ తేదీ గురువారం హైకోర్టులో జరిగే విచారణ కోసం ఇరువర్గాలు తమ వాదనలతో
ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదని, మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీనే ప్రభుత్వానికి బాకీ పడిందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అధికారులు హైకోర్టుకు అఫిడవిట్ ను సమర్పించారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో శనివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యింది. ఈసమావేశంలో ప్రధానంగా ఆర్టీసి సమ్మెపైనే చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాక�
ఆర్టీసీ సమ్మె పిటిషన్ వచ్చే గురువారం (నవంబర్ 7, 2019) వాయిదా పడింది. సంస్థ ఇంచార్జ్ ఎండీ ఇచ్చిన నివేదికపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తప్పుడు లెక్కలు సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. బస్సుల కొనుగోలుకు ఇచ్చిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లిం