Home » RTC strike
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వెంటనే సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని పిటిషినర్లు కోరారు.
ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు అయితేనే ప్రభుత్వం చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. కోర్టు పరిధిలో సమ్మె ఉండటంతో కోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమీక్షలో... హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్చలకు ముందుడుగు వేశారు. కార్మిక సంఘాలతో ఎవరు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు ఎవరూ విధులకు హాజరు కావడం లేదు. దీంతో కొందరు ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నిర్వహిస్తున్నారు. సరిపడ బస్సులు లేకపోవడంతో జనాలు ఎక్కువగా మెట్రోని ఎంపిక చేసుకుంటున్
సమ్మె విరమించే ప్రసక్తే లేదని..యథాతథంగా కొనసాగుతుందని టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం గానీ, యాజమాన్యం గానీ చర్చలకు పిలిస్తే వెళ్తామని చెప్�
ప్రభుత్వం, ఆర్టీసీ మధ్య చర్చలు జరగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయన్నారు. తాను సోషలిస్టునన్న కేకే.. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే మధ్యవర్తిగా చర్చలు జరుపుతానన్నారు. తన ప్రెస్
సమ్మె విరమణకు ప్రభుత్వం, ఆర్టీసీ మధ్య మళ్లీ చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు చర్చలకు సిద్ధపడాలంటూ ఎంపీ కేకే లేఖ రాశారు. ఆ లేఖపై ఆర్టీసీ కార్మిక సంఘాలు సానుకూలంగా స్పందించాయి. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధ�
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చల్లేవని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తేలేదని కుండబద్దలు కొట్టింది సర్కార్. తాము కూడా వెనక్కి తగ్గేదే లేదని.. తాడోపేడో తేల్చుకుం�
ఆర్టీసీ సమ్మె చేపట్టడం కుట్రపూరితమన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితిని �