Home » RTC strike
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 10వ తేదీ గురువారం కోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ�
తెలంగాణలో పల్లె ప్రగతిపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక తొలి విడత పూర్తి కావడంతో… రెండో విడతపై దృష్టి సారించారు. ఇందుకోసం 2019, అక్టోబర్ 10న ప్రగతి భవన్లో మంత్రులు, కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర
ఆర్టీసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్.. కొత్త పాలసీకి రూపకల్పన చేశారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం(అక్టోబర్ 7,2019) ఆర్టీసీ సమ్మె, కొత్త
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన హౌస్మోషన్ పిటిషన్పై విచారణ ముగిసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్రెడ్డి నివాసంలో వాదనలు జరిగాయి. ఆర్టీసీ యాజమాన్యంతోపాటు రెండు కార్మిక సంఘాలకు నోటీసులు జారీచేసింది హైకోర్టు. త�
టికెట్ టికెట్ ప్లీజ్..బస్ పాస్..ఉంది..అది చెల్లదు..ఎందుకు చెల్లదు..పాస్ గడువు ముగియడానికి ఇంకా చాలా రోజులు ఉంది..అవన్నీ తెల్వదు సార్..పైసలు ఇవ్వాల్సిందే..లేకపోతే దిగిపోండి..ఇది ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కనిపిస్తున్న సీన్లు. తెలంగాణ ఆర్టీసీ స
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు తిరక్కపోవడంతో మెట్రో రైలు సర్వీసులకు డిమాండ్ పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు లక్ష మంది మెట్రోలో ప్రయాణం చేశారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికుల చూపు మెట్రో రైలుపై పడింది. బస్సులు తిరక్కపోవడంతో మెట్రో సర్వీసులకు డిమాండ్ పెరిగింది. గమ్య స్థానాలకు
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం..కార్మికులు బెట్టు వీడడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు తేల్చిచెబుతున్నాయి. యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అక్టోబర్ 05వ తేదీ శనివారం నుంచి సమ్మెలోకి వెళుతామని కార్మిక సంఘాలు ప్రకటించడంతో �
ఎల్లుండి నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది.