Home » sachin pilot
కలిసికట్టుగానే ఎన్నికల ప్రచారం చేసేందుకు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ అంగీకరించారు. సోమవారం ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీల�
ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రెస్ ఇంచార్జి జితేంద్ర సింగ్ సైతం హాజరయ్యారు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు సహ�
గెహ్లాట్, పైలట్ మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ కారణం చేతనే ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిన్నరకే సచిన్ పైలట్ తిరుగుబాటుకు దిగారు. సుమారు 22 మంది ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకుని గెహ్లాట్ ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. కానీ ప్రభుత్వం బలపరీ�
గత కొంత కాలంగా సీఎం గెహ్లాట్ తో సచిన్ పైలెట్ కు తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. సచిన్ పైలెట్ వ్యవహారశైలి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇద్దరు నేతల గొడవను రాష్ట్ర గొడవగా మార్చి ప్రజలను గందరగోళంలోకి నెట్టారని, పెద్ద ఎత్తున అవినీతిలోకి రాష్ట్రాన్ని నెట్టారని అమిత్ షా విమర్శించారు. రాజస్థాన్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, కాంగ్రెస్ పార్టీ డ్రామాలను, వంచనను ప్రజలు గమని�
గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు ఆయన తన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అంతే కాదు, తనతో తిరుగుబాటుకు సహకరించిన వారు కూడా
మాజీ సీఎం వసుందర రాజే అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విఫలమైందంటూ సచిన్ పైలెట్ నిరాహార దీక్షకు దిగారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
అవకాశం దొరికినప్పుడు ఇరు నేతలు ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతూనే ఉన్నారు. ఇతర పార్టీల నేతలపై చేసే వ్యాఖ్యలు కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నట్లే కనిపిస్తుంటాయి. తాజాగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అవినీతి అంశాన్ని పైలట్ లేవనెత
దౌసాకి (రాజస్థాన్) ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెళ్లారు. టోంక్కి (రాజస్థాన్) ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వెళ్లారు. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం. నాలుగేళ్ల నుంచి ఈ నాయకులు ఎందుకు రాజస్థాన్కు రాలేదు? ఎన్నికలు రాగానే వారిద్దరు వరుస పర్యటనలు �
మరికొద్ది నెలల్లో రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలో సఖ్యత లేకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ చీలిక గురించి రాజస్థాన్ ప్రజలకు తెలియనిది కాదు కానీ, పార్టీలోనే ఐక్యత లేదని వారు భావిస్తే వచ్చే ఎన్నికల్లో