Home » sachin pilot
కాంగ్రెస్ పార్టీ చీలిక గురించి రాజస్థాన్ ప్రజలకు తెలియనిది కాదు కానీ, పార్టీలోనే ఐక్యత లేదని వారు భావిస్తే వచ్చే ఎన్నికల్లో భారీగా నష్టం జరుగుతుందని అంటున్నారు. దీన్ని కనుక విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ప్రజల్లో ప్రతికూల అభి
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో సచిన్ పైలట్ పాత్ర ఎక్కువగా ఉందని అంటారు. అయినప్పటికీ అశెక్ గెహ్లాట్ వైపే అధిష్టానం మొగ్గు చూపడంతో పైలట్ రెబెల్గా మారారు. అధిష్టానం ఎలాగోలా సర్ది చెప్పి పైలట్ను చల్లబర్చింది. కానీ అప్పటి వరకు ఉన్న రాజ
‘సచిన్ పైలట్ జిందాబాద్’ అని కూడా నినదించారు. వాస్తవానికి రాహుల్ యాత్ర ముగిసే వరకు ఇరు వర్గాలు మౌనం పాటించాలని అధిష్టానం ముందే నిర్ణయించింది. అయినప్పటికీ పైలట్ వర్గీయులు మాత్రం పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే, అదును చూసి నినాదాలు చేశార�
ఇది జరిగిన నాలుగైదు రోజులకు ఇద్దరు నేతలు అభివాదం చేస్తూ కనిపించారు. అనంతరం గెహ్లాట్ ఎలాంటి వ్యతిరేక, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా తాజా ఇంటర్వ్యూలో రాజకీయాల్లో అలాంటివి జరుగుతుంటాయంటూ వ్యాఖ్యానించడం వెనుక ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింద�
గెహ్లాట్, పైలట్ వివాదం ఈనాటిది కాదు. 2018లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నాటి నుంచి బహిరంగ చర్చలో ఉంది. ఈ విబేధాల కారణంగానే అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పైలట్.. సీఎం గెహ్లాట్ పైనే తిరుగుబాటుకు దిగారు. దీంతో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డాన్స్ చేశారు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక సభా వేదికపై గిరిజనులతో కలిసి సరదాగా నృత్యం చేశారు. ఆయనతోపాటు సీఎం అశోక్ గెహ్లాట్, ఇతర నేతలూ పాదం కదిపారు.
ఒక్కసారిగా ఇంతటి విచిత్రమైన పరిణామాల్ని చూసిన రాజకీయం పండితులకు ఇదేమి పరిణామమో తేల్చడానికి అంతు చిక్కడం లేదు. పైగా మూడు రోజుల క్రితమే ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ సచిన్ పైలట్ను పలుమార్లు ద్రోహి అంటూ అశోక్ గెహ్లాట్ తీవ్ర స్థాయిలో విరు
పైలట్ తిరుగుబాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. అమిత్ షాతో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని పైలట్ ప్రయత్నించారని, పైలట్ ద్రోహని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంటర్వ్యూ కొనసాగుతున్నంత సేపు పలుమార్లు పైలట్ ద్రోహి అం�
ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, అధిష్టానం ఇలాంటి ద్రోహుల్ని ముఖ్యమంత్రి చేయదని ఆయన అన్నారు. పైలట్ వద్ద 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని, అతడు పార్టీని నాశనం చేయాలనుకున్న తిరుగుబాటుదారుడని విమర్శించారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల వరక
రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాద్దాంతం కొనసాగుతోంది. ఈక్రమంలో సచిన్ పైలట్ వ్యాఖ్యలకు అశోక్ గెహ్లాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అందరు క్రమశిక్షణతో ఉండాలని ఎవ్వరూ లైన్ దాటొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.