Home » sachin pilot
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అధ్యక్ష పదవికి ముందువరుసలో ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే తదుపరి రాజస్ధాన్ సీఎంగా సచిన్ పైలట్ పేరు తెర�
గెహ్లోత్ పేరు బయటికి చెప్పకపోయినా సచిన్ పైలట్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ 2018 రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బాగా ముదిరింది. అనంతరం పైలట్ తిరుగుబాటు చేయడం
ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఎంపీలు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో వీరిని అరెస్ట్ చేసి న్యూ పోలిస్ లైన్స్ కింగ్స్వే క్యాంప్ పోలిస్ స్టేషన్లో నిర్భంధించారు. కాగా, శుక్రవారం వీరందరినీ నిర�
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను మార్చబోతున్నారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తన రాజీనామా లేఖ సోనియా గాంధీ వద్దే ఉందని, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు పదవి నుంచి తీసేయొచ్చని అశోక్ గెహ్లాట్ చెప్పారు.
ఢిల్లీ వేదికగా రాజస్తాన్ కేబినెట్ పంచాయితీ కొనసాగుతోంది. రాజస్థాన్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో సచిన్ పైలట్ కలిశారు.
రాజస్థాన్ కేబినెట్ విస్తరణకు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం అనుమతించినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన కేబినెట్ త్వరలో విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది.
కాంగ్రెస్ నాయకుడు,రాజస్తాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పంజాబ్లో నవజోత్ సింగ్ సిద్ధూ- అమరీందర్ సింగ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తగ్గించి సయోధ్య కుదిర్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు తన దృష్టిని రాజస్తాన్ పై కేంద్రీకరించింది.
రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో పదవులపై చర్చ సాగుతోంది. పార్టీలో లేదా ప్రభుత్వంలో ఎవరు ఎక్కడ పని చేయాలనేది కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అన్నారు. �
రాజస్తాన్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించింది. పాలక కాంగ్రెస్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్లో మూజువాణి ఓటుతో గహ్లోత్ సర్కార్ నెగ్గింది. వ�