Home » sachin pilot
రాజస్థాన్ డిప్యూటీ సీఎం,పీసీసీ చీఫ్ పదవుల నుంచి కాంగ్రెస్ తనను తొలగించడంపై సచిన్ పైలట్ స్పందించారు. సత్యం పలికేవారిని పరేషాన్ చేయవచ్చు కానీ సత్యాన్ని ఓడించలేమమంటూ సచిన్ పైలట్ ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన మర�
రాజస్థాన్ లో రాజకీయాలు వేడెక్కాయి. సచిన్ పైలట్ను రాజస్థాన్ డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్. అలాగే రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా సచిన్ పైలట్ ను తొలగించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా మంగళవారం ఢిల్లీల�
రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో సారి పార్టీ మీటింగ్ కు హాజరుకాని రెబల్ లీడర్ సచిన్ పైలట్ ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు. సచిన్ పైలట్ బీజేపీతో కలిసి రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడ�
ఎడారి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీలోకి జంప్ చేసి సీఎం కుర్చీలో కూర్చుందామనుకున్నా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ భావించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ప�
రాజస్థాన్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల మధ్య, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ నివాసంలో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం వెలుపల రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ పోస్టర్లను తొలగించారు. కాంగ్రెస్ లెజిస్
రాజస్థాన్ అధికార కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం నెలకొన్న సమయంలో సచిన్ పైలట్ వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకున్నారు. సచిన్ పైలట్ తో పాటుగా ఢిల్లీ వెళ్లిన 16 ఎమ్మెల్యేలలో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోహిత్ బొహ్ర, డేనిష్ అబ్రర్,చేతన్ దు
రాజస్థాన్ అధికార కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య అగాధం పెరగడంతో అశోక్ గెహ్లాట్ సర్కారు కూలిపోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అశోక్ గెహ�
రాజస్థాన్లో అరకొర మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు హైపిచ్కు చేరుకున్నాయి. పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను కుర్చీ నుంచి కిందికి దించే దిశగా పా�
రాజస్థాన్లో రాజకీయ కలకలం మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించిన కొన్ని గంటల్లోనే రాజస్థాన్ డిప్యూటీ సీఎ�