Home » sachin pilot
పైలట్ సహా ఆయన వర్గీయులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా అడ్డుకున్నారనే వాదనల మధ్య ఉప ముఖ్యమంత్రి పదవిని సచిన్ పైలట్ వదిలేయడం, ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేయడం జరిగిపోయాయి
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతల మద్య తీవ్ర వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
వారు వేరుగా లేరు, ఒకటిగానే ఉన్నారు, ఒకటిగానే ఉన్నారు. కలిసే ఎన్నికలకు వెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కలిసే కాంగ్రెస్ పార్టీని ఘనమైన మెజారిటీతో గెలుస్తారు. క్లీన్ స్వీప్ చేస్తారు
19 ఏళ్ల క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ దంపతులు విడాకులు తీసుకున్నారనే విషయం 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్లో వెల్లడైంది....
నవంబర్ 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 30న ప్రారంభమైంది. మంగళవారం (అక్టోబర్ 31) సచిన్ పైలట్ టోంక్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఎస్పీ కూడా సన్నాహాలు చేసింది. మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను బీఎస్పీ రంగంలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికలకు బీఎస్పీ సమన్వయకర్తగా ఆకాష్ ఆనంద్ నియమితులయ్యారు.
సీడబ్ల్యూసీలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, అధిర్ రంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, చరణ్జిత్ సింగ్ చన్నీ, ఆనంద్ శర్మ సహా మొత్తం 39 మంది నేతలు ఉన్నారు.
ఈ ప్రస్తావన రెండు రోజుల క్రితం పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ లేవనెత్తారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ, మిజోరాంపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత వైమానిక దళాన్ని ఉపయోగించారని ఆయన అన్నారు.
రాజేశ్ పైలట్ 1996లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన దారుణ పరాభవం పాలైనప్పటికీ పార్టీలో కొనసాగారు. సచిన్ పైలట్కు కూడా ఇలాంటి అనుభవమే ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీద తిరుగుబ