Home » same family
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
దేశంలోనే తొలిసారిగా కరోనా కేసు నమోదైన కేరళలో మరోసారి కరోనా కలవరం రేపుతోంది. కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గింస్తోంది.
కడప జిల్లా సిద్ధవటంలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని సంతపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరుకు సమీపంలోని సంతపేటలో చిన్నారితో సహా భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రవి(50