same family

    family suicide : ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం.. ఇటీవలే కూతురికి వివాహం

    March 25, 2021 / 12:12 PM IST

    మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు.

    ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణం..

    March 9, 2021 / 09:23 AM IST

    అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని యర్రగుంటలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

    జగిత్యాల జిల్లాలో మళ్లీ కరోనా కల్లోలం..ఒకే కుటుంబంలో ఏడుగురికి పాజిటివ్

    March 5, 2021 / 04:10 PM IST

    Corona for seven people in the same family : దేశంలో కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో కోవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా కరోనా కలకలం రేగింది. మల్యాల మండ

    ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణం తీసిన వాటర్ హీటర్

    December 19, 2020 / 01:35 PM IST

    Three members died of electric shock : కర్నూలు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. హాల్వహర్వీ మండలం గూల్యం గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఉదయం వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ పెడుతున్న సమయంలో కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద�

    చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం

    December 2, 2020 / 08:58 AM IST

    road accident Six members killed : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా, బోర్ వెల్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మృతులు సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వాసులుగా గుర్తి�

    ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

    November 11, 2020 / 08:01 PM IST

    Six members killed : ఒడిశాలో విషాధం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. బాలంగీర్ జిల్లా సంరపాడ గ్రామంలో బుధవారం (నవంబర్ 11, 2020) ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారినా కూడా ఆ ఇంటి తలుపులు తెరుచుకోకపోవడాన్ని ఇంటి పొరుగున ఉన్నవారు గమనించారు. కిటిక�

    వనపర్తి జిల్లాలో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా నలుగురు మృతి…విష ప్రయోగం జరిగినట్లు అనుమానం

    August 14, 2020 / 07:32 PM IST

    వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగ్ పూర్ లో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా మృతి చెందిన నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. విష ప్రయోగం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. వారే ఆత్మహత�

    సెల్ ఫోన్ పేలి తల్లీ..ఇద్దరు చిన్నారులు మృతి

    August 10, 2020 / 12:34 PM IST

    తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. రాయలూరులో చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి ముగ్గురు చనిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సెల్ ఫోన్ కిల్ బాంబుగా మారి ముగ్గురి ప్రాణాలు తీసిన ఘటనతో స్థానికంగా వ�

    ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరోనాతో మృతి

    July 22, 2020 / 01:09 AM IST

    ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరోనా వైరస్ తో మృతి చెందారు. జార్ఖండ్‌లోని ధన్బాద్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాట్రాస్‌లోని ఒక కుటుంబానికి చెందిన 88 ఏళ్ల మహిళ ఢిల్లీలో జరిగిన వివాహానికి హాజరై ధన్బాద్‌కు తిరిగి వచ్చారు. అనంతరం ఆమె అనారోగ్�

    ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

    July 20, 2020 / 11:18 PM IST

    చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ ఆర్ పురం మండలం చిన్నతయ్యూరులో నివాసముంటన్న సుధాకర్, సింధుప్రియ భార్యభర్తలు. వీరికి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్ల

10TV Telugu News