Home » SAMPLES
Covid Positive Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. తొలుత వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. భారీగానే కరోనా టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 24 గంటల్లో 381 కోవిడ్ 19 పాజిటి�
Corona Virus in Telangana : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో తగ్గుముఖం పడుతోంది. టీపీఆర్ తగ్గుతుండడం..రికవరీ రేటు పెరుగుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ భారతదేశంలో ఉగ్రరూపం దాల్చింది. తొలుత తెలంగాణలో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప�
Stay Home Stay Safe : తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 123 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,169కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 2,151 గా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,37,508గ�
COVID samples : తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 043 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,67,046కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 1,802 గా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,35,357గా ఉ
Wuhan study on felines : కరోనా వైరస్ పెంపుడు జంతువుల నుంచి సోకుతోందా ? జంతువులు కూడా వైరస్ బారిన పడుతున్నాయా ? అనే దానిపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరుపుతున్నారు. పెంపుడు కుక్కలు, పిల్లులకు సోకుతుందనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. కానీ వీటికి సరైన రుజ�
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా టెస్టులు ఆపేయాలని ప్రైవేట్ ల్యాబ్స్ నిర్ణయం తీసుకున్నాయి. కొవిడ్ టెస్టుల్లో కచ్చితత్వం లేకపోవడం, ఫలితాల్లో స్పష్టత లేకపోవడం, పాజిటివ్ లకు నెగిటివ�
COVID-19 కోసం పరీక్షించడానికి నమూనాలను తీసుకునేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలు సురక్షితంగా ఉండేందుకు కేరళలోని ఎర్నాకుళం జిల్లా యంత్రాంగం సోమవారం వాక్-ఇన్ శాంపిల్ కియోస్క్ (విస్క్) ను ప్రారంభించింది.
ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన వైరస్ కారణంగా వందల సంఖ్యలో కోళ్లు చచ్చిపోయాయి. అలాంటిదే కేరళలో సంభవించడంతో కోళ్లు మాత్రమే కాదు.. ఆ వైరస్ సోకిన గంటల వ్యవధిలోనే డజన్ల కొద్దీ గబ్బిలాలు మృతి చెందాయి. కొజిక్కొడె జిల�
చైనా నగరాలను స్మశానాలుగా మార్చేస్తోంది కరోనా వైరస్. ఈ వైరస్ దెబ్బకు జనాలు పిట్లలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే చైనాలో 500మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు చైనాలో 1100మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్�