Home » Samyuktha Menon
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ క్లబ్ లోకి అడుగుపెట్టింది.
విరూపాక్ష మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమాకు అక్కడ సాలిడ్ కలెక్షన్స్ వస్తుండటంతో త్వరలోనే మిలియన్ డాలర్ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా సీక్వెల్ పై తేజు సాలిడ్ క్లారిటీ ఇచ్చాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగిస్తోంది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ.44 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న రిలీజయి మంచి విజయం సాధించింది. దీంతో చిత్రయూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ సినిమాకు ఓవర్సీస్ లో తొలిరోజే సాలిడ్ వసూళ్లు లభించాయి.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’కు బ్లాక్బస్టర్ టాక్ రావడంతో, ఈ సినిమాను ఇప్పుడు నార్త్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
విరూపాక్ష విజయం సాధించడం చిరు తన ఇంటిలో సాయి ధరమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయించాడు. అయితే ఆ కేక్ పై చిరు రాయించిన పేరు..