Home » Sanju Samson
IPL 2020 DC Vs RR: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం రాత్రి 7:30 గంటలకు షార్జా మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఢిల్లీ ఈ సీజన్లో అద్భుతంగా ప్రదర్శన ఇస్తుండగా.. 5 మ్యాచ్ల్లో 4 గెలిచి కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడిపోయింది. అదే సమయంలో, రాజస్థ
Rajasthan Royals vs Kolkata Knight Riders: ఐపీఎల్ గేర్ మార్చింది. ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. IPL 2020 లో 12 మ్యాచ్ మరో హైలెట్ కాబోతోంది. తడబడుతున్న Kolkata Knight Ridersను బ్యాటింగ్ కు దింపింది Rajasthan Royals. ఇప్పటిదాకా Sharjahలో ఆడిన రాజస్థాన్ ఇప్పుడు గ్రౌండ్ మార్చింది. ఓపెనర్గా Sunil Narineని నమ్ముక
ఐపీఎల్-13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్తో చెన్నై బౌలర్లకు చెమటలు పట్టించాడు. యశస్వి జైస్వాల్(6) ఔటయ్యాక క్రీజులోకి వ�
వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సొంతగడ్డపైనే సిరీస్ లు పూర్తి చేసుకుని విదేశీ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. జనవరి 24నుంచి కివీస్ గడ్డపై జరగనున్న టీ20లు, వన్డేల కోసం భారత జట్టును మంగళవారం ప్రకటించింది టీమిండియా మేనేజ్మెంట్. చీఫ్ సెలె�
టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ ఫ్రస్టేషన్ గురి కావడంలో తప్పు లేదు. కేరళ యువ ప్లేయర్ ను పలు మ్యాచ్లకు బెంచ్కే పరిమితం కావడం. వరల్డ్ కప్ టోర్నీలో ధోనీ ఎంటర్ అవుతున్నాడని సైడ్ చేయడం, మిగిలిన షార్ట్ ఫార్మాట్లలోనూ అతనికి బదులుగా ఎన్నిసార్లు విఫల
భారత్తో తలపడిన శ్రీలంక ఆడిన మూడు టీ20ల సిరీస్ను కోల్పోయింది. పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీసేన 78పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్టేడియం వేదికగా సంజూ శాంసన్ కెరీర్ లో చెత్త రికార్డు నమోద
కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. పేలవ ఫీల్డింగ్ తో పాటు పంత్ వికెట్ కీపింగ్ లోపాలు కోహ్లీసేనకు విజయాన్ని దూరం చేశాయి. రెండో టీ20కు ముందు బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంజూ శాంసన్ వీడియోను �
టీమిండియా జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు చోటు దక్కింది. భారత ఓపెనర్ బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ కు మోకాలి గాయం కారణంగా టీ 20 సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో వెస్టిండీస్ తో జరుగబోయే మూడు మ్యాచ్ల అంతర్జాతీయ టీ20 సిరీస్ లో ధావన్ స్థానంలో శాంసన్ ఎం�
భారత యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. మ్యాచ్ ఫీజుగా తనకు వచ్చిన డబ్బు మొత్తాన్ని మైదానంలో పనిచేసే సిబ్బందికి విరాళంగా ఇచ్చేశాడు. కేరళకు చెందిన సంజూ శాంసన్.. తన సొంత రాష్ట్రం తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషన�