Home » Section 144
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యానికి మృతుల సంఖ్య వేల సంఖ్యలో ఉండగా.. బాధితుల సంఖ్య లక్షల్లో ఉంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే భారత్లో అత్యధికంగా మహారాష్ట్రలో 74కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ
కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ రిసార్ట్ లో ఉంటూ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన 19మంది మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు ఇవాళ(మార్చి-13,2020)భోపాల్ చేరుకున్నారు. భోపాల్ చేరుకున్నవారిలో ఆరుగురు కేబినెట్ మంత్రులు కూడా భోపాల్ కు చేరుకున్నవారిలో ఉన్నారు. యితే
అమరావతి గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్..పోలీస్ యాక్ట్ 30 అమలుపై విధించటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసును సుమోటాగా స్వీకరించిన హైక్టోర్టు అమరావతి గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్..పోలీస్ యాక్ట్ అమలుపై పలు దృశ్యాలను పరిశీలించిన హైక�
ఎటువంటి పరిస్థితుల్లోనూ CAAపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. పౌరసత్వ చట్ట సవరణపై అస్సాం, ఢిల్లీలో భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు కర్నాటకలోని �
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో పోలీస్ యాక్ట్ 34, సెక్షన్144 లు అమలులో ఉందని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రైతులు తమ ఆందోళనలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం వారి�
రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్య ఊపిరి పీల్చుకుంది. తీర్పు నేపథ్యంలో ఇంకా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ విధించడంతో నగరమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. భద్రతా చర్యల్లో భాగంగా అయో�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికుల సమ్మె కొనసాగనున్న క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుక�
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడంతో కోడెల సొంత నియోజకవర్గం నరసారావు పేటలో ఇవాళ(16 సెప్టెంబర్ 2019) నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ పట్టణంలోని అతిధి గృహాల వైపు రహద�