Home » Sensational
జీవీకే కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జీవీకే 10 డొల్ల కంపెనీలు పెట్టి డబ్బులు మళ్లించినట్లు సీబీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రూ.395 కోట్ల నిధులను వివిధ కంపెనీలకు మళ్లించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. పది కంపెనీల లావాదేవీలపై ఆర�
కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో భారతదేశం విజయం సాధించిందని చైనా కాపాడిందని వైద్య నిపుణులు అంటున్నారు. భారతీయులను వారి మనో బలమే కాపాడిందని చెబుతున్నారు. భారత్ లో చిక్కుకున్న చైనా విద్యార్థులతో ఆ దేశ ప్రముఖ వైద్య నిపుణులు ఝాంగ్ వెన్ హాంగ్ వీడ�
కరోనా ఎఫెక్ట్తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకోసం... సీఎం కేసీఆర్ ముందే చెప్పినట్లుగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని డిసైడయ్యింది.
నటి వాణి భోజన్ తాజా ఇంటర్వూలో తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి వివరించింది..
ఏపీ రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం..తప్పు చేయకపోయినా..ఏదోదో జరిగిపోయినట్లుగా..వార్తలు..ఛానెళ్లు చూపిస్తున్నాయి..యుద్ధం చేస్తున్నది ప్రతిపక్షంతో కాదు..ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం…ఇలాంటి చోట..ప్రజల దీవెనలు కావాలన్నారు సీఎం జగన
నెల్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హరనాథపురంలో తల్లీ, కుమార్తె హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పును చెప్పడం సంచలనం సృష్టించింది. ప్రధాన నిందితుడు ఇంతియాజ్కి ఉరిశిక్ష విధిస్తూ నెల్లూరు 8వ అదనప�
మార్చి 20లోగా ఏపీ సీఎం జగన్ జైలుకెళ్తారని మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి జోస్యం చెప్పారు. జగన్ ఎవరి మాటా వినరని.. ఆయన మూలాన రాష్ట్రమంతా నాశనమవుతోందని విరుచుకుపడ్డారు.
హన్మకొండలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. CAAని వ్యతిరేకించే వారిని బ్రేకుల్లోని బస్సుల్లో పాకిస్తాన్కు పంపిస్తామని హాట్ హాట్ కామెంట్స్ చేశారాయన. దేశంలో విచ్చిన్నం సృష్టించాలని కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నార�
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోనని, ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. కార్యకర్తలు వచ్చినా,
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు తుగ్లక్లు అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మూడు రాజధానులని ప్రకటించి..ప్రాంతీయ అసమానతలను తొలగించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న వారు తుగ్లక్లా ప్రజలు చెబుతారన�