Home » Sensational
భీమా కొరెగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన విప్లవ కవి వరవరరావు కేసులో పూణె పోలీసుల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న ఓ హార్డ్ డిస్క్లోని సమాచారాన్ని రిట్రీవ్ చేయడం కోసం అమెరికాకు చెందిన FBI సహకారం తీసుకోవాలనుకుం
దిశ నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదన్నారు.
సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బీజేపీకి మరింత దగ్గరవుతున్నారా.. త్వరలో కాషాయ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారా.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. పవన్ చేస్తున్న కామెంట్స్ సంకేతాలుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మధ్య
ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ జరగబోతోందని..ఇందుకు దుబాయ్ వేదిక కానుందంటూ సంచలన కామెంట్లు చేశారు సీపీఐ నేత నారాయణ. దుబాయిలో సీఎం రమేశ్ కొడుకు నిశ్చితార్థం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీయనున్నారని తెలిపారు. 2019, నవంబర్ 24వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట�
తల్లిని చంపిన కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కీర్తిరెడ్డి కేసులో మూడో పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని రైల్వేట్రాక్ వరకు తీసుకువెళ్లేందుకు, బాల్రెడ్డి సహకరించారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేప�
త్వరలోనే ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ జోస్యం చెప్పారు. వైసీపీ పాలనపై పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్�
ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ మనుగడ కొనసాగాలంటే..కొన్ని చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మికులు చేసింది తీవ్రమైన తప్పిదమన్నారు. ఇక నుంచి కార్మికులతో ఎలాంటి రాజీ ఉండదని..చర్చల ప్రసక్�
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరికొత్త వివాదానికి తెరలేపారు. విశాఖపట్నంలో కార్యకర్తల మీటింగ్లో పాల్గొన్న ఆయన వాలంటీర్ల జాబ్లపై మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల జాబ్లన్నీ పార్టీ కార్యకర్తలకే ఇ�
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత..ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశాడు. రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని శ్రీనివాస్ ఆరోపించాడు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ల
యాదాద్రి జిల్లాలో బాలిక ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సంస్థాన్ నారాయణ్ పూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.