Home » Serious
ట్రీట్మెంట్ చేసిన సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని జిల్లా హాస్పిటల్ సర్వీస్ కో-ఆర్డినేటర్ రమేశ్నాథ్ చెప్పారు.
ప్రసవాల కోసం ముందుగానే అయ్యగార్ల దగ్గరకు వెళ్లి.. ముహూర్తాలు పెట్టించుకోవడంపై హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాలలో మాతా శిశు ఆరోగ్యం కేంద్రాన్ని ప్రారంభించిన హరీశ్రావు.. ఆశా వర్కర్లను ఉద్దేశించి మాట్లాడారు.
ఢిల్లీ అల్లర్ల పైన రెచ్చగొట్టే హెడ్డింగ్ లు, వార్తలు, చర్చలు ప్రసారం చేశారని పేర్కొంది. ఇలాంటి వార్తల వల్ల సమాజంలో సామరస్య వాతావరణం దెబ్బతింటొందని తెలిపింది. ఈమేరకు పలు చానళ్ళకు కేంద్ర సమాచార శాఖ అడ్వయిజరీ నోటీసులు పంపి�
బహిరంగంగా విమర్శలు చేసుకోవడం సరికాదంటూ నేతలకు క్లాస్ తీసుకున్నారు. వివాదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయంటూనే.. ఏమైనా ఇబ్బందులుంటే తనతో చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు.
బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు.
ఉద్యోగ సంఘాలు బలప్రదర్శనకు దిగుతున్నాయని పేర్కొన్నారు. సమ్మెకు దిగి ఉద్యోగ సంఘాలు ఏం సాధిస్తాయని ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. హుజూరాబాద్ ఓటమిపై ఓ వైపు కాంగ్రెస్ పోస్ట్ మార్టం చేస్తుంటే.. ఇంకోవైపు,.. నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అడ్డగూడూరులో మరియమ్మ లాకప్ డెత్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పీయూసీఎల్ పిల్ పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఢిల్లీలోని రోహిణి కోర్టులో కాల్పులు ఘటనపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
నకిలీ చలానాల అంశంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు.