Home » Serious
విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామన్న నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఉక్కు ఉద్యమం మరింత ఉధృతమైంది. కేంద్ర సర్కార్ తీరుపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రాణాలు అర్పించైనా స్టీల్ప్లాంట్ను ప్రైవేట్పరం కానివ్వబోమని చెబుతున్నార
CM Jagan serious on murder of student Anusha : డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై సీఎం జగన్ సీరియస్గా స్పందించారు. నిందితులను వదిలిపెట్టొద్దని.. దిశ చట్టం కింద కేసు వేగంగా దర్యాప్తు జరిగేలా చూడాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జరిగిన హత్య ఘటన గురించి అధికార
SEC Nimmagadda serious about Kodali Nani : ఏపీ మంత్రి కొడాలి నానికి… మరో షాకిచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్. కొడాలి నానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఐపీసీ సెక్షన్ 504, 505(1), (C), 506 కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశా�
AP government Vs SEC Nimmagadda : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. నిమ్మగడ్డపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఈ నోటీసులిచ్చారు. నిమ్మగడ్డ పరిధికి మ
Farmers’ protest, high tension in Ghazipur : పోలీసులు, సర్కార్ హెచ్చరికలను లెక్కచేసేది లేదని అన్నదాతలు తేల్చిచెప్పారు. రాత్రిలోగా ఘాజీపూర్ బోర్డర్ను ఖాళీ చేయాలన్న యూపీ సర్కార్, పోలీసుల హెచ్చరికను బేఖాతర్ చేశారు. ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదిలేది లేదని తెగ
Officers and employees are absent for SEC Nimmagadda video conference : ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులు, ఉద్యోగుల తీరుపై సీరియస్ గా ఉన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ అ�
11 round talks నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం 11వ విడత చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో చర్చలు జరుగుతన్నాయి. ప్రభుత్వం తరపున ముగ్గురు కేంద్రమంత్రులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అయితే, 11వ దఫా చర్చల్లో భాగంగా.. రైత
CM Jagan Serious Comments : ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసే మంచిపనులు ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచి పనులు చూడలేక కడుపుమంటతో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు జగన�
High Court serious about New Year celebrations in Telangana : తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇతర రాష్ట్రాల్లో నిషేధం విధించినా… తెలంగాణలో వేడుకలకు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. బార్లను, పబ్లను విచ్చలవిడిగా… ఓపెన్ చేసి ఏం చేయ�
use of drone cameras in Thirumala : తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. అన్నమయ్య మార్గాన్ని టీటీడీ అభివృద్ధి చేయాలంటూ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి చేపట్టిన మహాపాదయాత్రను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. అన్నమయ్య మార్గంలో