Home » Serious
కరోనా వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో తొలుత 3 ప్రధాన లక్షణాలను గుర్తించారు. అవి జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ఆ తర్వాత వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) మరిన్ని లక్షణాలను గుర్తించింది. కండరాల నొప్పి, తల నొప్పి, వాసన-రుచ�
తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. దోపిడీ ఆపకుంటే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ డబ్బుల కోసం పేషెంట్లను ఇబ్బందులకు �
గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు నేపథ్యంలో యథేచ్ఛగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ హాస్పిటళ్లపై సీఎం సీరియస్ అయ్యారు. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ చేయడం.. డబ్బులు ఇవ్వలేని వారిని బెడ్లు ఖాళీ ల
మరోసారి మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను లక్నోలోని మెదంతా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయ
ఆయన చేసేది డాక్టర్ వృత్తి అయినా ట్రాక్టర్ అవతారమెత్తాడు. కరోనా సోకిందంటేనే కుటుంబ సభ్యులు కూడా దగ్గరికిరాని సమయంలో కరోనా బాధిత మృతదేహాన్ని ట్రాక్టర్ లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు ఓ డాక్టర్. అతనిపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ప్రశం�
హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్స్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రైవేట్ ల్యాబ్ చేసిన పరీక్షలో అత్యధికంగా కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 3,726 శాంపిల్స్ లో 2,672 మందికి కరోనా పాజిటివ్ ఇచ్చింది. 71.
కరోనా వైరస్ ను కట్టడిచేసేందుకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు ఉల్లంఘించకూడదని కేంద్రప్రభుత్వం సృష్టం చేసింది. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రాలు తమ సొంత కార్యకలాపాలను అనుమతించడం చేయకూడదని తెలిపింది. క�
కరోనా వైరస్ వల్ల తీవ్రమైన అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అనుకూలమైన ప్లాస్మా థెరపీ యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి టెస్ట్ లు నిర్వహించేందుకు ఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేసే ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివల్ అండ్ బైలియరీ స
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతోంది. డాక్టర్లు చికిత్స చేస్తున్నా కనికా
రంగారెడ్డి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు.