Home » Serious
18 రోజుల్లో మహాభారతం గెలిచిందని,కానీ కరోనాపై మన యుద్ధం 21రోజులు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులు(ఏప్రిల్-14వరకు)పూర్తి లాక్ డౌన్ ను మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కానీ ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి రోడ్లపైకి వచ్చి తిరగటం మొదలెట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా
విధుల్లో అలసత్వం వహించిన గాంధీ ఆస్పత్రి వైరాలజీ హెచ్ వోడీపై ప్రభుత్వం సీరియస్ అయింది. కరోనా వైరస్ నెగెటివ్ కు బదులు పాజిటివ్ రిపోర్టు ఇచ్చిన అధికారినిపై బదిలీ వేటు వేసింది.
గాంధీ ఆస్పత్రిలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఆస్పత్రిలో అక్రమాలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం (ఫిబ్రవరి 15, 2020) నిర్వహించనున్నారు.
శాసనసభలో వైసీపీ ఫ్లోర్ మేనేజ్మెంట్పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఓటింగ్ సమయంలో 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
30 ఇయర్స్ ఇండస్ట్రీ..అంటూ డైలాగ్తో పాపులర్ అయిన టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. ప్రతిపక్ష పార్టీ, రాజధాని రైతులు తీవ్ర విమర్శలు �
టీఆర్ఎస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించినట్లు సమాచారం.
ఏపీ ఏసీబీ డీజీ విశ్వజిత్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన రెండు రోజులకే డీజీపై బదిలీ వేటు పడింది.
రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది.
ఏపీ సీఎం జగన్.. కలెక్టర్లపై సీరియస్ అయ్యారు. వారి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఆలస్యంపై