Home » shami
ప్రపంచవ్యాప్తంగా అత్యంత రిచ్ లీగ్గా పేరొందిన దేశీవాలీ లీగ్ ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్). క్రికెట్ అభిమానులకు ఈ టోర్నీని ఓ పండుగలా భావిస్తారు. మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న ఈ లీగ్కు ప్రతి జట్టు స్టార్ ప్లేయర్లతో సిద్దమైపోతుంది. ఇందు�
ఢిల్లీ : న్యూజిల్యాండ్లో టీమిండియా దుమ్ము రేపుతోంది. పదేళ్ల తర్వాత సిరీస్ను గెలిచి చరిత్ర తిరగరాయడమే లక్ష్యంగా కివీస్ గడ్డపై కాలుపెట్టిన కోహ్లీ సేన.. టార్గెట్ దిశగా దూసుకుపోతోంది. రెండు మ్యాచులను గెల్చిన టీమిండియా.. జనవరి 28వ తేదీ సోమవారం జ
న్యూజిలాండ్ గడ్డపై భారత్ శుభారంభాన్ని నమోదు చేసింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ను 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ఆద్యంతం బౌలర్ల హవా నడిచినా భారత బ్యాట్స్మెన్ కివీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చే�
న్యూజిలాండ్ గడ్డపై ఆతిథ్యజట్టుతో 158 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(11) వికెట్ను కోల్పోయింది. బ్రాస్ వెల్ ఆఫ్ సైడ్కు అవతల వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీని రోహిత్ ఎదుర్కోవడంలో ఆలస్యమైంది.
న్యూజిలాండ్ గడ్డపై ఆడిన తొలి వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు క్రీజులో కుదురుకునేందుకు అవకాశమివ్వకుండా 38 ఓవర్లలో 157 పరుగులకే కట్డడి చేశారు. భారత బౌలర్ల ధాటికి ఒక వైపు వరుసగా వికెట్లు పడుతున్నా �
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 25 ఓవర్లు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. టాపార్డర్లో కెప్టెన్ విలియమ్సన్ మినహాయించి ఒక్కరు కూడా 30 పరుగులకు మించి స్కోరు చేయలేకపో�
నేపియర్ వన్డే : సొంత గడ్డపై భారత్తో తొలి వన్డేలో న్యూజిలాండ్కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఆదిలోనే ఓపెనర్ల(గప్తిల్, మన్రో) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మరో రెండు వికెట్లు పడ్డాయి. 52 పరుగుల స్కోర్
నేపియర్: న్యూజిలాండ్, భారత్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే కివీస్కు ఎదురుదెబ్బ తగిలింది. 18 పరుగులకే రెండు వికెట్లు