Home » Shehbaz Sharif
పాక్ రాజధాని ఇస్లామాబాద్లో కారు బాంబు పేలి 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఈ నెల ప్రారంభం నుంచి జెన్ జెడ్ నిరసనలు శాంతియుతంగా జరుగుతున్నాయి. అయితే, విద్యార్థులపై దుండగుడు కాల్పులు జరిపాడు. అంతే,
పాకిస్థాన్లో పెద్ద ఎత్తున ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయనే వాదన 2019లో మొదలైంది. ఇమ్రాన్ ఖాన్ ఫస్ట్ టైమ్ దీని గురించి ప్రకటించారు.
తాను దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఆ సమయంలో అసిమ్ మునీర్ మాటల్లో ఆత్మవిశ్వాసం, దేశభక్తి కనపడ్డాయని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్.. గట్టి దెబ్బే తగిలింది! ఒప్పుకున్న పాక్ ప్రధాని
Pak PM Sharif : పాకిస్తాన్, భారత్ మధ్య కాల్పుల విరమణపై శాంతిని నెలకొల్పినందుకు పాకిస్తాన్ పీఎం ట్రంప్, ఇతర అగ్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
“యుద్ధ చర్యలే” అని పేర్కొంది. పాకిస్థాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని చెబుతున్న భారత్ వాదనలను పాక్ తిరస్కరించింది.
ఈ ఘటన తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు..
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాకిస్థాన్ విలవిల్లాడుతోంది.