Home » SHIP
ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇల్లు కట్టుకోవాలనే బలమైన కోరికతో పాటు ఆర్ధికంగా వెసులుబాటు ఉండాలి. ఓ రైతు ఎలాగైనా తన డ్రీమ్ హౌస్ నిర్మించుకోవాలి అనుకున్నాడు. అందుకోసం అతను పడుతున్న కష్టం చూస్తే ఇన్స్పైర్ అవుతాం.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఇప్పుడు కావాల్సింది మద్దతు అని, అంతేగానీ, అనవసర ఒత్తిడి, వివాదాలు కాదంటూ చైనాకు భారత్ కౌంటర్ ఇచ్చింది. చైనా నిఘా నౌక ‘యువాన్ వాంగ్ 5’కు ఇటీవల శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. భారత్ వ�
ప్రజారవాణాలో నౌకాయానం కీలక భూమిక పోషించేలా కేరళ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.
దేశ పశ్చిమ తీరంలో ‘తౌక్టే’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అతిభీకరంగా మారిన తుఫాన్ ప్రస్తుతం గుజరాత్ వైపు వేగంగా పయనిస్తోంది. దీంతో ముంబైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ధాటికి బాంబే హై ఫీల్డ్ ప్రాంతంలో ఓ నౌక ప్రమాదానికి గురైంది. అల�
మార్చి 23 తేదీన ‘ఎవర్ గివెన్’ సూయజ్ కాల్వలో భారీ నౌక చిక్కుకున్న విషయం తెలిసిందే. నౌక కాల్వలో చిక్కుకోవడం వలన వారం రోజులు ఆ కాల్వ నుంచి రవాణా నిలిచిపోయింది.
ఒకే ఒక ఓడ.. ప్రపంచం మొత్తాన్ని కంగారు పెట్టిస్తోంది. ఒకే ఒక్క ఓడ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తల్లకిందులు చేసేలా ఉంది.
న్యూజిలాండ్ నుంచి చైనాకు పశువులను తీసుకెళుతున్న ఓ నౌక… బుధవారం రాత్రి జపాన్ సమీపంలో మునిగిపోయింది. న్యూజిలాండ్ లోని నేపియర్ నౌకాశ్రయం నుంచి ఆగస్టు-14న ఈ నౌక బయలుదేరింది. చైనా తూర్పు తీరంలోని తాంగ్ షాన్ ఓడరేవును చేరుకోవాల్సి ఉంది. 42 మంద�
ఈ కామర్స్ దిగ్గజం ‘అలీబాబా’ సహ వ్యవస్థాపకుడు జాక్ మా.. 5లక్షల కరోనా టెస్టు కిట్లను, పది లక్షల ఫేస్ మాస్క్లను అమెరికాకు విరాళంగా ఇచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇలా ప్రకటించాడు. ‘నా దేశంలో జరిగిన ఘటన నుంచి తెలుసుకున్నా. వైద్యులు త్వరగా, క
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. చైనాలో ఈ వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఆదివారం రాత్రికి 1,665కి చేరింది. ఈ మరణాల్లో అత్యధికం తొలుత ఈ వైరస్ను గుర్తించిన వుహాన్ నగరం ఉన్న హుబే ప్రావిన్�
జపాన్ పోర్టులో నిలిపి ఉంచిన డైమండ్ ప్రిన్సెస్ షిప్ లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్(కోవిడ్-19) సోకినట్లు తేలింది. సోమవారం(ఫిబ్రవరి-17,2020) నుంచి ప్రారంభమయ్యే ఫైనల్ కరోనా వైరస్ టెస్ట్ లలో నెగిటీవ్ గా తేలిన షిప్ లో ఉన్న అన్ని దేశాలకు చెందిన వా