Home » Shiv Sena
2019లో భారత రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా మొదటిసారిగా జరిగిన విశేషాలు చాలానే ఉన్నాయి. అమిత్ షా కేంద్ర హోంమంత్రి అవడం నుంచి ఉద్దవ్ ఠాక్రే సీఎం అవడం దాకా. గతంలో లేని విధంగా మొదటిసారి భారత రాజకీయాల్లో 2019లో జరిగిన విశేషాలను ఇప్పుడు చూ
మహారాష్ట్రలో ఇవాళ(డిసెంబర్-30,2019)కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 32 రోజులకి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉద్దవ్ ఠాక్రే. ముంబైలోని విధాన్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.అయితే ఈ కార్యక్రమానికి �
మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేసిన రెండు వారాల అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు జరిగింది. మంగళవారం ఎన్పీపీ నాయకుడు అజిత్ పవార్,కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థరోట్ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలిసి మూడుపార్టీల మధ్య పవర్ షేరింగ్ ఫ�
శివసేన పార్టీ స్వరం మార్చింది. పౌరసత్వ సవరణ బిల్లుకు తాము మద్దతు ఇవ్వబోమని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. దేశంలో ఏ పౌరుడైనా ఈ బిల్లు పట్ల భయం వ్యక్తం చేస్తే వారి సందేహాలను తీర్చాల్సిన అవసరముందని తెలిపారు. వాళ్లు కూడా మన �
ఔరంగబాద్లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం చెట్లను నరికివేయరాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మౌఖిక ఆదేశాలు జారీ చేశారని శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైరే తెలిపారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం వెయ్యికి పై�
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే శనివారం అసెంబ్లీలో బల పరీక్ష గెలవాల్సి ఉంది. సరిగ్గా దీనికి ముందే గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఎత్తేయడంపై సానుభూతి చూపిస్తూ శివసేనకు చెందిన మీడియా సామ్నా ఎడిటోరియల్లో కథనాన్ని ప్రచురించింది. ఢిల్లీ, మహార�
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబం అరుదైన ఘనత సృష్టించబోతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నవంబరు 28 గురువారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. సీఎం అయిన తర్వాత 6 నెలల్లో శాసనమండలి లేదా, శాసనసభకు ఎన్నిక కావాల్సి
మరికొద్దిగంటల్లో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై శివాజీ పార్కులో జరిగే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు
మహారాష్ట్ర ఎపిసోడ్లో ప్రతి పార్టీ ఎంతో కొంత సైద్ధాంతికంగా నష్టపోయింది. ఎక్కువగా పరువు పోగొట్టుకుంది మాత్రం… రాష్ట్రపతి, గవర్నరే. వచ్చిన అవకాశాన్ని ప్రతి పార్టీ పకడ్బందీగా చేజిక్కించుకుంటుందని అనుకోలేం. అర్ధరాత్రి విధ్వంసకర రాజకీయాల్�
మహారాష్ట్రలోమహావికాస్ అఘాడీ పేరుతో త్రిపక్ష కూటమి అధికార పీఠాన్ని ఎక్కుతున్న సమయంలో శివసేన మరో బాంబు పేల్చింది. మహారాష్ట్రలో తమ లక్ష్యం నెరవేరిందనీ… ఇక కేంద్రంలో బీజేపీపై పోరాడతామని పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావత్ ప్రకట�